| Daily భారత్
Logo




ఎల్ఆర్ఎస్ పేరిట ప్రజలను మోసం చేసింది బిఆర్ఎస్ పార్టీయే : మహమ్మద్ ఇబ్రహీం

News

Posted on 2025-02-22 17:57:23

Share: Share


ఎల్ఆర్ఎస్ పేరిట ప్రజలను మోసం చేసింది బిఆర్ఎస్ పార్టీయే : మహమ్మద్ ఇబ్రహీం

పదేళ్ల బిఆర్ఎస్ మోసాన్ని ఒక్కసారి వెనక్కి వెళ్లి చూడండి

షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ నేత మహమ్మద్ ఇబ్రహీం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తెలంగాణలో ఎల్ఆర్ఎస్   తీసుకొచ్చి కేవలం  దరఖాస్తుల పేరుతో  అప్లికేషన్స్ తీసుకోవడానికి ప్రజల నుండి ముక్కుపిండి వసూలు చేసిన లక్షల రూపాయలను బీఆర్ఎస్ నేతలు తమ జేబులో వేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ షాద్ నగర్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ నేత మహమ్మద్ ఇబ్రహీం అన్నారు ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చి ప్లాట్లు కొనుగోలు చేసిన వారి నుండి అప్లికేషన్స్ పేరుతో పైసలు వసూలు చేశారు కానీ వారికి రిజిస్ట్రేషన్స్ మాత్రం చేయలేదని ఇది ఎవరి పాపం అని  అన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద ప్రజలకు న్యాయం చేయాలని ప్లాట్లు కొనుగోలు చేసిన కొనుగోలుదారులకు కూడా న్యాయం చేయాలని కృత నిశ్చయంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయం చేస్తుంటే ఓర్వలేక ప్రతిపక్ష నేతలు   మాట్లాడడం సరైనది పద్ధతి కాదని విమర్శించారు దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది ప్లాట్లు కొనుగోలు చేసిన కొనుగోలుదారులకు ఇల్లు కట్టుకోవడానికి ఇది  సువర్ణ అవకాశం అని  అన్నారు బి ఆర్ఎస్ నాయకులు అధికారం కోల్పోయిన తర్వాత ఏం చేయాలో తోసని పరిస్థితుల్లో నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరికాదని అన్నారు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది మోసం చేశారు ఎంతమంది ఇబ్బందులకు గురి చేశారు ప్రజలందరికీ తెలుసని అన్నారు బీఆర్ఎస్ నాయకులు స్థాయికి మించి మాట్లాడడం సరికాదని అన్నారు.

Image 1

మూగ జీవాల స్మగ్లర్ల అరెస్టులో ప్రతిభ కనబరిచిన ఖానాపూర్ ఎస్సైకి పురస్కారం

Posted On 2026-05-07 20:29:13

Readmore >
Image 1

జిల్లా ప్లినరి కి ముఖ్య అతిథులుగా హాజరై న Mlc ప్రొఫెసర్ కోదండరాం

Posted On 2026-05-07 20:07:14

Readmore >
Image 1

పోక్సో కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష

Posted On 2026-05-07 19:59:26

Readmore >
Image 1

"ఒత్తిడిని జయించేద్దామా" (మీ కోసమే మేమున్నాం..)

Posted On 2026-05-07 19:55:06

Readmore >
Image 1

మే 9న కరీంనగర్ బంద్‌కు బీఆర్ఎస్ పిలుపు

Posted On 2026-05-07 18:18:48

Readmore >
Image 1

టిఆర్ఎస్ మున్సిపల్ కోఆప్షన్ గా కుంభాల రవి యాదవ్

Posted On 2026-05-07 18:13:44

Readmore >
Image 1

నేడు రాష్ట్రంలోని ఈ జిల్లాల్లో వర్షాలు....

Posted On 2026-05-07 13:26:51

Readmore >
Image 1

ఏసీబీ వలలో అటవీ శాఖ అధికారులు

Posted On 2026-05-07 13:25:33

Readmore >
Image 1

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

Posted On 2026-05-07 12:09:14

Readmore >
Image 1

ఈతకు వెళ్లి ముగ్గురు యువకుల మృతి

Posted On 2026-05-07 11:10:33

Readmore >