Posted on 2025-02-22 13:26:23
డైలీ భారత్ డెస్క్: తెలుగమ్మాయికి యూఏఈ అవార్డు
ఆంధ్రప్రదేశ్ : ఏలూరుకు చెందిన మోనిక అక్కినేని అబుదాబీలో సెటిల్ అయ్యారు. మోనిక అక్కడే మేరీల్యాండ్ ఇంటర్నేషనల్ స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతోంది. అయితే ఆమెకు పర్యావరణ పరిరక్షణ మీద ఎక్కువ ఆసక్తి ఉండేది. ఈ క్రమంలో గత ఏడాది ఎయిర్ క్వాలిటీ పెంచే డిగ్రేడబుల్ కార్బన్ స్పాంజ్ టైల్స్ తయారీ పై పరిశోధనలు చేసి.. విజయం సాధించింది. దీంతో యూఏఈ అందించే జాయేద్ సస్టైన్బిలిటీ ప్రైజ్ను దక్కించుకుంది.
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >
నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-08-28 17:25:46
Readmore >
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-28 15:24:06
Readmore >
సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి
Posted On 2026-08-28 14:22:50
Readmore >
జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి
Posted On 2026-08-28 14:19:41
Readmore >
ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా
Posted On 2026-08-28 14:18:02
Readmore >