Posted on 2025-07-01 19:58:21
డైలీ భారత్, రంగారెడ్డి: B. Nagarjuna, Tahsildar and Yadagiri Attender in the Tahsildar Office, Talakondapally Mandal in Rangareddy District were caught by Telangana #ACB Officials for demanding and accepting the #bribe amount of Rs.10,000/- from the complainant for showing official favour " To register the Agriculture Land on the names of Complainant and his family members."
ఫిర్యాదుధారుని & అతని కుటుంబసభ్యుల పేర్ల మీద 22 గుంటల వ్యవసాయ భూమిని రిజిస్టర్ చేసేందుకు అధికారికంగా సహాయం చేసేందుకు ఫిర్యాదుధారుని నుండి రూ.10,000/- లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన రంగారెడ్డి జిల్లా, తలకొండపల్లి మండల తహసీల్దారు - బి.నాగార్జున మరియు అదే తహసీల్దారు వారి కార్యాలయంలో పనిచేస్తున్న అటెండర్ - యాదగిరి.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >