Posted on 2025-06-21 18:32:12
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: "ఫిర్యాదుధారుని బంధువుకు సంబంధించిన రేషన్ కార్డు దరఖాస్తును ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేసి కొత్త రేషన్ కార్డు జారీ చేయడం కోసం సంబంధిత అధికారులకు పంపంపించడానికి" అధికారికంగా సహాయం చేసేందుకు ఫిర్యాదుధారుని నుండి రూ.2,500/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుకుబడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల తహశీల్దార్ వారి కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్ - చిట్టెంశెట్టి నవక్రాంత్. ఇతను రేషన్ కార్డు దరఖాస్తుధారుల నుండి లంచం డబ్బులను తరుచుగా డిజిటల్ చెల్లింపుల రూపంలో తీసుకుంటున్నట్లు తెలిసింది.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.
బాడ్సి సబ్ స్టేషన్ లో విద్యుత్ లైన్ ను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి
Posted On 2025-07-15 20:08:40
Readmore >మైనర్ బాలికకు గర్భస్రావం కావడానికి (అబార్షన్) మందులు విక్రయించిన మెడికల్ షాప్ యజమానిపై కేసు నమోదు, రిమాండ్ కు తరలింపు
Posted On 2025-07-15 18:32:29
Readmore >అసంబద్ధంగా జరిగిన ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను సవరించాలి : TPTF రాజన్న సిరిసిల్ల
Posted On 2025-07-15 18:26:31
Readmore >టీఎన్జీవో ఎస్ అధ్యక్షుడు సుమన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా బోనాల ఉత్సవాలు
Posted On 2025-07-15 15:47:23
Readmore >