Posted on 2025-06-21 18:32:12
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: "ఫిర్యాదుధారుని బంధువుకు సంబంధించిన రేషన్ కార్డు దరఖాస్తును ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేసి కొత్త రేషన్ కార్డు జారీ చేయడం కోసం సంబంధిత అధికారులకు పంపంపించడానికి" అధికారికంగా సహాయం చేసేందుకు ఫిర్యాదుధారుని నుండి రూ.2,500/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుకుబడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల తహశీల్దార్ వారి కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్ - చిట్టెంశెట్టి నవక్రాంత్. ఇతను రేషన్ కార్డు దరఖాస్తుధారుల నుండి లంచం డబ్బులను తరుచుగా డిజిటల్ చెల్లింపుల రూపంలో తీసుకుంటున్నట్లు తెలిసింది.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.
పెద్ద కంజర గ్రామ ప్రజలకు ఇడ్ల స్థలాలు కేటాయించాలని ఇంద్రేశం మున్సిపల్ కమిషనర్ కి మెమోరాండం అందజేత
Posted On 2025-11-21 21:07:39
Readmore >
ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన గ్రంథాలయ ఛైర్మెన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
Posted On 2025-11-21 19:30:24
Readmore >
ఫార్మలా -ఈ కార్ రేసు లో కాంగ్రెస్, భాజపా కుట్రలో భాగమే గవర్నర్ అనుమతి
Posted On 2025-11-21 19:28:07
Readmore >
పార్కిన్సన్ వ్యాధిని తొలి దశలోనేవ్యాధిని చిన్న చిన్న శాస్త్ర చికిత్సల ద్వారా నయం చేయొచ్చు
Posted On 2025-11-21 13:41:10
Readmore >
డిజిటల్ సాంకేతికతతో ముప్పు.. పౌరులు తస్మాత్ జాగ్రత్త : కె.నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట
Posted On 2025-11-21 12:50:28
Readmore >
ఎవరెస్ట్ అధిరోహకులు మాలవత్ పూర్ణ ను పరామర్శించిన మంత్రి సీతక్క
Posted On 2025-11-20 20:11:47
Readmore >