Posted on 2026-07-18 15:26:59
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: 2017 నేరెళ్ల ఘటనలో బాధితుడు గంధం గోపాల్ అనారోగ్యంతో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
2017 జూలై 11న ఇసుక లారీ ఢీకొని గంధం మల్లేష్ మృతి చెందగా, నిరసన తెలిపిన 8 మంది గ్రామస్తులపై అప్పటి ప్రభుత్వం కేసులు పెట్టి జైలుకు పంపించింది. జైలులో థర్డ్ డిగ్రీ కారణంగా గోపాల్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఖరీదైన వైద్యం చేయించుకునే స్తోమత లేక ఈ నెల 10న ఆయన మరణించారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ చీఫ్ కవిత ఆదేశాలతో సిరిసిల్ల ఇన్చార్జ్ మజీద్ శనివారం గోపాల్ ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. బియ్యం, నగదు అందజేసి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
"గత 8 ఏళ్లుగా బాధిత కుటుంబాన్ని ఏ ప్రభుత్వం, నాయకుడు పట్టించుకోలేదు. వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి" అని మజీద్ డిమాండ్ చేశారు.
స్కూల్ పిల్లల ప్రాణాలతో చెలగాటం... టాటా ఏసీలో 19 మందిని కూర్చోబెట్టి ప్రయాణం!
Posted On 2026-07-18 16:06:04
Readmore >
డిగ్రీ కాలేజ్ ఎదురుగా అక్రమ మద్యం అడ్డా... లక్ష్మీ మెస్ నిర్వాహకుడిపై కేసు
Posted On 2026-07-18 15:41:39
Readmore >
నూతన బాధ్యతలు స్వీకరించిన పోలీసు అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-07-18 15:37:06
Readmore >
రాబోయే గోదావరి పుష్కరాల నేపథ్యంలో పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సమీక్ష
Posted On 2026-07-18 15:35:33
Readmore >
8 ఏళ్ల తర్వాత కూడా నేరెళ్ల గాయం పచ్చిగానే ఉంది... బాధిత కుటుంబానికి అండగా టిఆర్ఎస్
Posted On 2026-07-18 15:26:59
Readmore >
సిరిసిల్ల జిల్లాలో మొబైల్ షాపులకు కొత్త నిబంధనలు... సమాచారం ఇస్తే ప్రశంసాపత్రం
Posted On 2026-07-18 14:02:57
Readmore >
24 గంటల వ్యవధిలో మెడికో విద్యార్థిని, ప్రియుడు చరణ్ అనుమానాస్పద మృతి!
Posted On 2026-07-18 10:20:51
Readmore >