Posted on 2026-08-28 17:35:19
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలో శుక్రవారం నిర్వహించిన మార్కండేయ శోభాయాత్రలో చేనేత ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ప్రముఖ చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ ట్రాక్టర్ పై మగ్గాన్ని ఏర్పాటు చేసి, శోభాయాత్ర కొనసాగుతుండగానే చీర నేస్తూ పాల్గొన్నారు. కదులుతున్న ట్రాక్టర్ పైనే నేత నేయడం చూసి భక్తులు, ప్రజలు ఆశ్చర్యపోయారు.
శోభాయాత్రను వీక్షించేందుకు వచ్చిన వారంతా మగ్గం వద్ద ఆగి ఆయన పనితీరును ఆసక్తిగా తిలకించారు. సిరిసిల్ల చేనేత కళా వైభవాన్ని, స్థానిక చేనేత సంప్రదాయ గొప్పతనాన్ని చాటిచెప్పేలా ఈ ప్రదర్శన సాగింది.
వెల్ది హరిప్రసాద్ చేసిన ఈ వినూత్న ప్రయోగం శోభాయాత్రలో సందడి నెలకొల్పింది.
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >
నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-08-28 17:25:46
Readmore >
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-28 15:24:06
Readmore >
సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి
Posted On 2026-08-28 14:22:50
Readmore >
జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి
Posted On 2026-08-28 14:19:41
Readmore >
ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా
Posted On 2026-08-28 14:18:02
Readmore >