Posted on 2026-05-07 20:29:13
డైలీ భారత్, వరంగల్: మూగ జీవాల అక్రమ పాల్పడుతున్న ముఠాకు చెందిన నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఖానాపూర్ ఎస్.ఐ జి.రామ్మోహన్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS అభినందిస్తూ గురువారం సీపీ కార్యాలయంలో ఎస్. ఐ రాంమోహన్ కు నగదు రివార్డ్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ పాల్గొన్నారు.
మూగ జీవాల స్మగ్లర్ల అరెస్టులో ప్రతిభ కనబరిచిన ఖానాపూర్ ఎస్సైకి పురస్కారం
Posted On 2026-05-07 20:29:13
Readmore >
జిల్లా ప్లినరి కి ముఖ్య అతిథులుగా హాజరై న Mlc ప్రొఫెసర్ కోదండరాం
Posted On 2026-05-07 20:07:14
Readmore >
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
Posted On 2026-05-07 12:09:14
Readmore >