| Daily భారత్
Logo




జిల్లా ప్లినరి కి ముఖ్య అతిథులుగా హాజరై న Mlc ప్రొఫెసర్ కోదండరాం

News

Posted on 2026-05-07 20:07:14

Share: Share


జిల్లా ప్లినరి కి ముఖ్య అతిథులుగా హాజరై న  Mlc ప్రొఫెసర్ కోదండరాం

డైలీ భారత్, కామారెడ్డి:  ఈ సందర్బంగా MLC కోదండరామ్ మాట్లాడుతు టీజెస్ పార్టీ మే 12 న జలవిహార్ లో నిర్వహించడం జరుగుతుంది.

రాష్ట్ర ప్లినరి లో బీసీ రిజర్వేషన్ లు, నిరుద్యోగ సమస్యలు, రైతంగా సమస్యలు, కార్మికుల సమస్యలు చర్చ జరుగుతుంది రాష్ట్ర ప్లినరి ని విజయవంతం చేద్దాం అని పిలుపునిచ్చారు,

అదేవిదంగా కామారెడ్డి జిల్లలో సాగు నీరు కోసం కృషి చేద్దాం ప్రాజెక్టు లు పూర్తి కావాలి రాబోయే రోజు లలో జిల్లాలో పర్యటించి  అభివృద్ధి కోసం కృషి చేద్దాం అని కలిసి రావాలని అన్నారు. జిల్లా పార్టీ కమిటీని ప్రకటించడం జరిగింది.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిజ్జన రమేష్ ముదిరాజ్, జిల్లా అధ్యక్షులు కుంబాల లక్ష్మణ్ యాదవ్,ప్రధాన కార్యదర్శి గా రజనీకాంత్,ఉపాధ్యక్షులు గా పూల్సింగ్, లల్సింగ్, కార్యదర్శి లు సంగరాజు,వర్షిత్, సంజీవ్, విజయ్ కుమార్,మహిళా అధ్యక్షులు గా నాగరాణి, లను ప్రకటించారు.

Image 1

మూగ జీవాల స్మగ్లర్ల అరెస్టులో ప్రతిభ కనబరిచిన ఖానాపూర్ ఎస్సైకి పురస్కారం

Posted On 2026-05-07 20:29:13

Readmore >
Image 1

జిల్లా ప్లినరి కి ముఖ్య అతిథులుగా హాజరై న Mlc ప్రొఫెసర్ కోదండరాం

Posted On 2026-05-07 20:07:14

Readmore >
Image 1

పోక్సో కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష

Posted On 2026-05-07 19:59:26

Readmore >
Image 1

"ఒత్తిడిని జయించేద్దామా" (మీ కోసమే మేమున్నాం..)

Posted On 2026-05-07 19:55:06

Readmore >
Image 1

మే 9న కరీంనగర్ బంద్‌కు బీఆర్ఎస్ పిలుపు

Posted On 2026-05-07 18:18:48

Readmore >
Image 1

టిఆర్ఎస్ మున్సిపల్ కోఆప్షన్ గా కుంభాల రవి యాదవ్

Posted On 2026-05-07 18:13:44

Readmore >
Image 1

నేడు రాష్ట్రంలోని ఈ జిల్లాల్లో వర్షాలు....

Posted On 2026-05-07 13:26:51

Readmore >
Image 1

ఏసీబీ వలలో అటవీ శాఖ అధికారులు

Posted On 2026-05-07 13:25:33

Readmore >
Image 1

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

Posted On 2026-05-07 12:09:14

Readmore >
Image 1

ఈతకు వెళ్లి ముగ్గురు యువకుల మృతి

Posted On 2026-05-07 11:10:33

Readmore >