Posted on 2026-06-29 18:52:51
డైలీ భారత్, కామారెడ్డి : గిరిజన గురుకుల డిగ్రీ కళాశాల కామారెడ్డి కి చెందిన విద్యార్థి విస్లావత్ బన్నీ లడక్లో నిర్వహించిన మౌంట్ కాంగ్ యాస్తే–2 శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించి కళాశాలకే కాకుండా కామారెడ్డి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు.
ఈ విశేష విజయాన్ని పురస్కరించుకుని గౌరవ 6 వ. వార్డ్ కౌన్సిలర్ శ్రీ నిట్టు గంగాధర్ రావు విద్యార్థిని ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన బన్నీ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ప్రోత్సహించారు.
ఈ సన్మాన కార్యక్రమంలో మామిండ్ల మారుతి మరియు కళాశాల ఆధ్యాపకులు,మరియు గ్రామ యువకులు సంగిచెట్టి చిన్న రాజు పాల్గొని విద్యార్థిని అభినందించారు.
"విద్యార్థి విస్లావత్ బన్నీ సాధించిన ఈ ఘన విజయం కామారెడ్డి జిల్లాకు గర్వకారణం. మరెందరో యువతకు ఆయన స్ఫూర్తిదాయకంగా నిలవాలని అందరూ ఆకాంక్షించారు."
లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం
Posted On 2026-06-29 18:52:51
Readmore >
శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-29 18:51:47
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు
Posted On 2026-06-29 18:49:45
Readmore >
అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:10:23
Readmore >
నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:09:16
Readmore >
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >