Posted on 2026-06-29 15:22:51
డైలీ భారత్, కామారెడ్డి : గిరిజన గురుకుల డిగ్రీ కళాశాల కామారెడ్డి కి చెందిన విద్యార్థి విస్లావత్ బన్నీ లడక్లో నిర్వహించిన మౌంట్ కాంగ్ యాస్తే–2 శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించి కళాశాలకే కాకుండా కామారెడ్డి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు.
ఈ విశేష విజయాన్ని పురస్కరించుకుని గౌరవ 6 వ. వార్డ్ కౌన్సిలర్ శ్రీ నిట్టు గంగాధర్ రావు విద్యార్థిని ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన బన్నీ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ప్రోత్సహించారు.
ఈ సన్మాన కార్యక్రమంలో మామిండ్ల మారుతి మరియు కళాశాల ఆధ్యాపకులు,మరియు గ్రామ యువకులు సంగిచెట్టి చిన్న రాజు పాల్గొని విద్యార్థిని అభినందించారు.
"విద్యార్థి విస్లావత్ బన్నీ సాధించిన ఈ ఘన విజయం కామారెడ్డి జిల్లాకు గర్వకారణం. మరెందరో యువతకు ఆయన స్ఫూర్తిదాయకంగా నిలవాలని అందరూ ఆకాంక్షించారు."
గణేష్ మండపాలకు పోలీస్ ఆన్లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్
Posted On 2026-09-12 06:24:45
Readmore >
పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి
Posted On 2026-09-11 17:11:43
Readmore >
అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్
Posted On 2026-09-11 17:09:19
Readmore >
భీక్నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్
Posted On 2026-09-11 15:57:20
Readmore >
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >