Posted on 2026-05-07 18:13:44
డైలీ భారత్, కామారెడ్డి: గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక గురువారం రోజున నిర్వహించారు. ఈ మేరకు కాంగ్రెస్ పక్షాన ముగ్గురిని టిఆర్ఎస్ పక్షాన ఒకరిని ఎన్నుకోవడం జరిగింది టిఆర్ఎస్ పక్షాన కుంభాల రవి యాదవ్ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆదేశాల మేరకు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ మేరకు టిఆర్ఎస్ శ్రేణులు అనంత ఉత్సవాల మధ్య ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం హైదరాబాదులోని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కుంభాల రవి యాదవ్ మాట్లాడుతూ నాపై పూర్తి నమ్మకంతో టిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నాపై బాధ్యత ఉంచి టిఆర్ఎస్ తరఫున బాధ్యతలు అప్ప చెప్పినందుకు గంప గోవర్ధన్ కు ధన్యవాదాలు తెలిపారు.
లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం
Posted On 2026-06-29 18:52:51
Readmore >
శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-29 18:51:47
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు
Posted On 2026-06-29 18:49:45
Readmore >
అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:10:23
Readmore >
నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:09:16
Readmore >
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >