Posted on 2024-09-02 13:08:55
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ప్రమాదం తప్పింది. మున్నేరు వాగు పరివాహక ప్రాంతాల్లో నీట మునిగిన నాయుడుపేట, జలగంనగర్, దానవాయిగూడెంలో పర్యటించారు. ఆయన బైక్ నడుపుతూ వెళ్తుండగా వరద ధాటికి ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. దీంతో పొంగులేటి కాలుకు గాయమైంది. ప్రథమ చికిత్స చేయించుకున్న తర్వాత ఆయన తిరిగి సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో పేకాట, చిత్తు బొత్తులపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-06 21:41:28
Readmore >
కామారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ 2026-2027 నూతన కార్యవర్గం
Posted On 2026-05-06 18:21:36
Readmore >
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు
Posted On 2026-05-05 21:49:08
Readmore >