Posted on 2024-09-02 12:32:29
వెలి జర్ల గ్రామ చింతకొండ పల్లి సత్తయ్యకు నిత్యవసర సరుకులు, నగదు పంపిణీ
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: గత రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షానికి వెలిజర్ల గ్రామానికి చెందిన చింతకొండ పల్లి సత్తయ్య ఇల్లు పాక్షికంగా కూలింది. దీంతో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి స్థానిక మాజీ ఎంపీటీసీ వడ్యాల నరసింహారెడ్డి స్థానిక నేతలు కలిసి ఇల్లు కూలిన ప్రాంతాన్ని పరిశీలించి బాధితునికి నిత్యవసర సరుకులతో పాటు 10 వేల నగదును అందజేశారు. ప్రభుత్వం బాధితులకు సహాయ సహకారాలు అందించి ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,మాజీ ఉపసర్పంచ్ డిప్యూటీ రాజు, జాంగారి రవి, కావాలి నర్సింలు, బాల నరసింహ, జాంగారి జంగయ్య,అనిమి అఖిల్ గౌడ్ ,కొందుటి నరేందర్ తదితరులు పాల్గొన్నారు..
కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని వినతి
Posted On 2026-03-06 23:23:50
Readmore >
శ్రీ శ్రీ గౌరీ సమేత ఓంకారేశ్వర స్వామి దేవాలయ చతుర్థి వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం
Posted On 2026-03-06 23:21:29
Readmore >
కేంద్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ సంస్థలు/గ్రామీణ స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం నిధులు
Posted On 2026-03-06 23:19:11
Readmore >
విద్యార్థుల్లో చైతన్యం కోసం రామగుండం పోలీసుల చైల్డ్ సేఫ్టీ, యాంటీ డ్రగ్స్ కార్యక్రమాలు
Posted On 2026-03-06 20:44:04
Readmore >
మంచినేనిపేట : 23 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి
Posted On 2026-03-06 20:36:31
Readmore >
భద్రాచలంలో ఘనంగా శ్రీశ్రీశ్రీ సంత్ సద్గురు సేవాలాల్ 287వ జయంతి వేడుకలు
Posted On 2026-03-06 20:11:17
Readmore >
నిరుద్యోగాన్ని అంతం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
Posted On 2026-03-06 20:09:42
Readmore >
TSUTF(తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్) కు రాజీనామా చేసిన తంగళ్ళపల్లి మండల శాఖ
Posted On 2026-03-06 20:04:50
Readmore >