Posted on 2024-09-02 12:32:29
వెలి జర్ల గ్రామ చింతకొండ పల్లి సత్తయ్యకు నిత్యవసర సరుకులు, నగదు పంపిణీ
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: గత రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షానికి వెలిజర్ల గ్రామానికి చెందిన చింతకొండ పల్లి సత్తయ్య ఇల్లు పాక్షికంగా కూలింది. దీంతో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి స్థానిక మాజీ ఎంపీటీసీ వడ్యాల నరసింహారెడ్డి స్థానిక నేతలు కలిసి ఇల్లు కూలిన ప్రాంతాన్ని పరిశీలించి బాధితునికి నిత్యవసర సరుకులతో పాటు 10 వేల నగదును అందజేశారు. ప్రభుత్వం బాధితులకు సహాయ సహకారాలు అందించి ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,మాజీ ఉపసర్పంచ్ డిప్యూటీ రాజు, జాంగారి రవి, కావాలి నర్సింలు, బాల నరసింహ, జాంగారి జంగయ్య,అనిమి అఖిల్ గౌడ్ ,కొందుటి నరేందర్ తదితరులు పాల్గొన్నారు..
కామారెడ్డి జిల్లాలో పేకాట, చిత్తు బొత్తులపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-06 21:41:28
Readmore >
కామారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ 2026-2027 నూతన కార్యవర్గం
Posted On 2026-05-06 18:21:36
Readmore >
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు
Posted On 2026-05-05 21:49:08
Readmore >