| Daily భారత్
Logo




భద్రాచలం బ్రిడ్జి మలుపు- ప్రమాదాలకి తలుపు...

News

Posted on 2026-05-06 18:13:07

Share: Share


భద్రాచలం బ్రిడ్జి మలుపు- ప్రమాదాలకి తలుపు...

ఈ మధ్యకాలంలోనే మూడు ప్రమాదాలు జరగడం బాధాకరం...

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి అని ఆగ్రహం వ్యక్తం చేసిన భద్రాచలం  బిఆర్ఎస్ పార్టీ మండల నాయకుడు ఇమంది నాగేశ్వరరావు

వివిధ ప్రాంతాల నుంచి భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులు మరియు ఇతర ప్రదేశాల నుంచి వచ్చే ప్రజలు బ్రిడ్జి దాటిన తరువాత  రోడ్డు మలుపు ప్రమాదాలకు తలుపులా మారింది. ఈ మధ్యకాలంలోనే మూడు రోడ్డు ప్రమాదాలు జరగడం గమనార్హం. అయినను అధికారులు సరైన రోడ్డు భద్రతా సాంకేతాలు ఏర్పర్చకపోవడం బాధాకరం. 

సైన్ బోర్డులు మరియు హెచ్చరికలు సంబంధిత విభాగం ఇప్పటికే  హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం చాలా దురదృష్టకరం.

రోడ్డు భద్రతా సైడ్ రైలింగ్ , సైన్ బోర్డులు, రోడ్డు గీతాలు మరియు రోడ్డు బోర్డర్లలో రేడియం స్టిక్కరింగ్ త్వరితగతిన ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేశారు. 

కావున అధికారులు వెంటనే బ్రిడ్జి రోడ్డు మలుపు వద్ద ఈ సాంకేతికపు రోడ్డు భద్రత గుర్తులను ఏర్పాటు చేస్తారని కోరుకుంటున్నాను 

Image 1

రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Posted On 2026-08-26 17:27:24

Readmore >
Image 1

దేవునిపల్లి లింగాపూర్ రోడ్డులో పోలీసుల విస్తృత తనిఖీలు

Posted On 2026-08-26 17:26:39

Readmore >
Image 1

డాక్టర్ బాలు కు “వాసవి నవరత్న అవార్డు”

Posted On 2026-08-26 17:25:51

Readmore >
Image 1

భారత్‌లో HIV నివారణ ఇంజెక్షన్.. డాక్టర్ రెడ్డీస్‌కు అనుమతి

Posted On 2026-08-26 17:24:49

Readmore >
Image 1

సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా

Posted On 2026-08-26 17:11:26

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-26 11:21:46

Readmore >
Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >