Posted on 2026-05-06 19:46:52
డైలీ భారత్ రంగారెడ్డి డెస్క్:టీమ్ ఇండియా మాజీ పేసర్ అశోక్ దిండా క్రికెట్ మైదానం లోనే కాకుండా రాజకీయాల్లో కూడా సత్తా చాటారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మొయినా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన, 16,241 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2021లోనూ ఇదే స్థానం నుంచి గెలిచిన దిండా, వరుసగా రెండోసారి తన పట్టు నిలుపుకున్నారు. ఐపీఎల్లో 69 వికెట్లు తీసిన మాజీ క్రికెటర్, ఇప్పుడు ప్రజాక్షేత్రంలో తనదైన యార్కర్లతో దూసుకుపోతున్నారు.
రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
Posted On 2026-08-26 17:27:24
Readmore >
సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా
Posted On 2026-08-26 17:11:26
Readmore >
ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-26 11:21:46
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >