Posted on 2026-05-06 15:50:08
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: కమిషనర్ గా ఛార్జ్ తీసుకున్న మొదటి రోజే ఫీల్డ్ లోకి వెళ్లిన సుమతి .అరాచకాల ప్లేస్ గా ఉన్న దిల్సుక్ నగర్ బస్టాండ్ కు అర్ధరాత్రి ఒంటరి గా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా వెళ్ళిన పోలీస్ కమిషనర్ సుమతి .ఓ మహిళా కమిషనర్ గా కాకుండా, సగటు మహిళా గా బస్టాండ్ లో బస్ కోసం నిల్చున్న సుమతి .కమిషనర్ అని తెలియక, సగటు మహిళకు ఎదురయ్యే వేధింపులు ఫేస్ చేసిన సుమతి .సుమతిని చుట్టుముట్టిన 40 మంది పోకిరీలు .అర్ధరాత్రి 12 నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు ఆపరేషన్ నిర్వహించిన సుమతి .సుమతి నీ చుట్టుముట్టిన పోకిరిల్లో ఎక్కువ మంది విద్యార్థులే .అందులోనూ మద్యం మత్తు, గంజాయి మత్తులో ఉన్న యువకులు .3 గంటల పాటు అటు వైపు కన్నెత్తి చూడని పెట్రోలింగ్ పోలీసులు .రకరకాల అసభ్య ప్రశ్నలతో సుమతిని చుట్టుముట్టిన పోలీసులు .అయినా మొక్కవోని ధైర్యంతో అలానే ఉండి అందరిని గమనించిన సుమతి .చివరికి 3:30 కు అటు వైపు వచ్చిన బీట్ కానిస్టేబుల్.మూడు రోజుల పాటు దిల్సుక్ నగర్ బస్టాండ్ వైపు స్వయంగా నిఘా పెట్టిన సుమతి .40 మంది పోకిరీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు .అందరికీ కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు .చదువుకోవాల్సిన యువకులు రాత్రి వేళల్లో పోకిరి చేష్టలు .ఎక్కువగా హాస్టల్స్ ఉండటం వల్ల ఈ తరహా పోకిరీలు ఎక్కువ అయినట్టు గుర్తింపు
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు
Posted On 2026-05-05 21:49:08
Readmore >
పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
Posted On 2026-05-05 19:04:31
Readmore >
ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం
Posted On 2026-05-05 18:40:21
Readmore >
బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
Posted On 2026-05-05 18:26:59
Readmore >