| Daily భారత్
Logo




చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

News

Posted on 2024-09-01 13:30:44

Share: Share


చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా :చెరువులో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన విషాకర సంఘటన దేవునిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది..పోలీసులు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం...ఫరూక్ నగర్ మండలం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఎరుకలి శేఖర్(35) సంవత్సరాలు గల వ్యక్తి గ్రామానికి సమీపంలో ఉన్న పల్లె చెరువులో చేపలు పట్టడానికి దిగాడు.వల వేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీస్ ఇన్స్పెక్టర్  విజయ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని,రెస్క్యూటివ్,ఫైట్స్ సిబ్బంది మృతదేహాన్ని బయటకి తీశారు. ఇందులో ఎస్ఐ బాలరాం,కానిస్టేబుల్ శ్రీనివాస్, గజ ఇత గాళ్ళ సహాయపడ్డట్లు పోలీసులు తెలిపారు..కాగా,ఎరుకల శేఖర్  మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి..

Image 1

ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

Posted On 2026-03-07 21:33:43

Readmore >
Image 1

పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న చండ్రుగొండ మండలం బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొడగండ్ల వెంకటరెడ్డి

Posted On 2026-03-07 21:31:59

Readmore >
Image 1

చత్రపతి శివాజీ మహారాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

Posted On 2026-03-07 21:29:26

Readmore >
Image 1

బుద్ధ ప్రకాష్ జ్యోతి కి వినతి పత్రం ఇచ్చిన వి కే సి ఎం యూనియన్ ప్రతినిధులు ఉద్యోగులు

Posted On 2026-03-07 21:28:26

Readmore >
Image 1

మహిళల సాధికారతే సమాజ ప్రగతికి బలమైన పునాది

Posted On 2026-03-07 21:24:13

Readmore >
Image 1

సద్గురు సేవాలాల్ మహారాజ్ బోగ్ బండరో కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు

Posted On 2026-03-07 21:22:31

Readmore >
Image 1

అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్.

Posted On 2026-03-07 20:16:11

Readmore >
Image 1

చంద్రంపేట పాఠశాలలో ముందస్తుగా మహిళా దినోత్సవ వేడుకలు

Posted On 2026-03-07 18:21:58

Readmore >
Image 1

కామారెడ్డిలో ఘనంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

Posted On 2026-03-07 18:14:07

Readmore >
Image 1

హామీలు నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం

Posted On 2026-03-07 18:12:44

Readmore >