Posted on 2026-03-07 18:21:58
డైలీ భారత్, చంద్రంపేట: మార్చ్ ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం రోజున చంద్రంపేట ఉన్నత పాఠశాలయందు పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయనులకు మరియు సిబ్బంది మరియు మధ్యాహ్న భోజన కార్మికులకు మహిళా దినోత్సవం పురస్కరించుకుని పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు కొండికొప్పుల రవి , మధుసూదన్ ,అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఘన సన్మానం చేశారు..
స్త్రీ లేకుంటే జననం లేదు
స్త్రీ లేకుంటే సమాజం లేదు స్త్రీ భవిష్యత్తు లేదు అని స్త్రీల యొక్క ఔన్నత్యాన్ని కొనియాడడం జరిగింది.. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కే.పద్మ కి, అంజలి,మిరియం, దేవమ్మ, లత, జమున, అఖిల లను ఘనంగా సత్కరించారు
కామారెడ్డి పట్టణ ప్రగతికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి : మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-04 12:50:14
Readmore >
రాపిడో డ్రైవర్ సమయస్ఫూర్తి... డ్రగ్స్ నెట్వర్క్ గుట్టు రట్టు!
Posted On 2026-06-04 12:18:53
Readmore >
సురక్షిత సమాజ నిర్మాణానికి ప్రజలే భాగస్వాములు కావాలి : ఎస్పీ మహేష్ బి. గితే
Posted On 2026-06-04 12:14:22
Readmore >
ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా.. ఆహ్లాదం పెంచేలా వేములవాడ బండ్ పార్క్
Posted On 2026-06-03 22:09:33
Readmore >
వేములవాడ పట్టణాన్ని టెంపుల్ సిటీగా టూరిజం హబ్ గా మార్చడమే లక్ష్యం : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-06-03 21:25:37
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : మైనర్ బాలికపై వేధింపులు, బెదిరించి తీసుకెళ్లిన వైనం
Posted On 2026-06-03 21:22:43
Readmore >
మాచారెడ్డి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-03 21:11:18
Readmore >