Posted on 2026-03-07 18:21:58
డైలీ భారత్, చంద్రంపేట: మార్చ్ ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం రోజున చంద్రంపేట ఉన్నత పాఠశాలయందు పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయనులకు మరియు సిబ్బంది మరియు మధ్యాహ్న భోజన కార్మికులకు మహిళా దినోత్సవం పురస్కరించుకుని పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు కొండికొప్పుల రవి , మధుసూదన్ ,అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఘన సన్మానం చేశారు..
స్త్రీ లేకుంటే జననం లేదు
స్త్రీ లేకుంటే సమాజం లేదు స్త్రీ భవిష్యత్తు లేదు అని స్త్రీల యొక్క ఔన్నత్యాన్ని కొనియాడడం జరిగింది.. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కే.పద్మ కి, అంజలి,మిరియం, దేవమ్మ, లత, జమున, అఖిల లను ఘనంగా సత్కరించారు
కామారెడ్డిలో ఘనంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు
Posted On 2026-03-07 18:14:07
Readmore >
వేం నరేందర్ రెడ్డి ని సన్మానించిన టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-03-07 18:10:19
Readmore >
నిజాంసాగర్లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రారంభం
Posted On 2026-03-07 11:49:37
Readmore >
శ్రీ శ్రీ గౌరీ సమేత ఓంకారేశ్వర స్వామి దేవాలయ చతుర్థి వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం
Posted On 2026-03-07 11:48:19
Readmore >