Posted on 2026-03-07 20:16:11
డైలీ భారత్, కామారెడ్డి: RK డిగ్రీ కళాశాల యాజమాన్యం ఆహ్వానం మేరకు కార్యక్రమంలో పాల్గొన్న చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి మాట్లాడుతూ మహిళా శక్తి చాలా గొప్పదని,మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని, పురుషులతో సమానంగా కాదు వాళ్ళ కంటే ఒక అడుగు ముందుకేసి అంతరిక్షం నుండి చట్ట సభల వరకు అందరూ ముందజలో వున్నారని అన్నారు.మగవాళ్ల ప్రతీ అడుగులో ఆడవాళ్ళ ప్రోత్సాహం ఉందని, మహిళలు సమాజంలో జరిగే అన్యాయాలను సమర్తవంతంగా ఎదుర్కొని సమాజం లో తమ వంతు పాత్ర పోషించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ గోదావరి స్వామి,34 వ వార్డ్ కౌన్సిలర్ గాండ్ల సుజిత భరత్,కళాశాల సిఈఓ జైపాల్ రెడ్డి,తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ విద్యావర్తిని,కిరణ్మయి కళాశాల అధ్యాపక,విద్యార్థిని, విద్యార్థుల బృందం పాల్గొన్నారు.
పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న చండ్రుగొండ మండలం బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొడగండ్ల వెంకటరెడ్డి
Posted On 2026-03-07 21:31:59
Readmore >
చత్రపతి శివాజీ మహారాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
Posted On 2026-03-07 21:29:26
Readmore >
బుద్ధ ప్రకాష్ జ్యోతి కి వినతి పత్రం ఇచ్చిన వి కే సి ఎం యూనియన్ ప్రతినిధులు ఉద్యోగులు
Posted On 2026-03-07 21:28:26
Readmore >
సద్గురు సేవాలాల్ మహారాజ్ బోగ్ బండరో కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు
Posted On 2026-03-07 21:22:31
Readmore >
అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్.
Posted On 2026-03-07 20:16:11
Readmore >
కామారెడ్డిలో ఘనంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు
Posted On 2026-03-07 18:14:07
Readmore >