Posted on 2026-03-07 21:28:26
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి కి వినతి పత్రం ఇచ్చిన వి కే సి ఎం యూనియన్ ప్రతినిధులు ఉద్యోగులు.
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం సింగరేణి వీకే కోల్ మైన్ సంబంధించిన సమస్యలు వినతి పత్రం లోని సారాంశం. సింగరేణి యాజమాన్యం వారు మల్టీ డిపార్ట్మెంటల్ మీటింగ్ లు పెట్టి ఉద్యోగులు ఎక్సెస్ ఉన్నారని చెప్పడం జరుగుతుంది. ఇటువంటి సమయంలో బొగ్గు తీయడం ప్రవేట్ వారికి అప్పజెప్పకుండా సింగరేణి ఎంప్లాయిస్ తోటే బొగ్గు తీపించగలరని మనవివీకే కోల్ మైన్ లోని బొగ్గును మొత్తం సింగరేణి ఉద్యోగులతోనే తీపించగలరని. వికే కోల్ మైన్ లోని కోల్ ను ప్రవేట్ వారికీ అప్పచెప్పకూడదు, జీకే ఓసి బంద్ అయిన సందర్భంగా డిప్యూటేషన్ పైన ఇతర ప్రాంతాలకు వెళ్లిన వివిధ డెసిగ్నేషన్ల వారి అందరిని మళ్లీ వికే సీఎం కోల్ మైన్ కు తీసుకురాగలరు. వీకే కోల్ మైన్ లో సింగరేణి కంపెనీ మిషనరీ తోటే నడిపించాలిపీవీకే5 మైన్ త్వరలోనే బంద్ అవుతుంది అక్కడ కూడా 900మంది ఉద్యోగులు ఉన్నారు. వినతి పత్రం అందించిన వారిలో కాపుకృష్ణ ముఖ్య ప్రధాన కార్యదర్శి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, ఎం ఆర్ కే ప్రసాద్ ఏఐటియూసి ఫిట్ సెక్రటరీ, గోపు కుమారస్వామి ఐఎన్టియుసి ఫిట్ సెక్రటరీ, కాపు కృష్ణ ఐఎఫ్టియు ఫిట్ సెక్రటరీ, విప్లవ రెడ్డి, కాగితపు విజయ్ కుమార్, హిరలాల్ యూనియన్ల నాయకులు కార్మిక సోదరులు పాల్గొన్నారు.
కరీంనగర్ గ్లోబల్ సిటీగా మారే దిశగా అడుగులు వేస్తుంది.. ఇది తెలంగాణకే గర్వకారణం
Posted On 2026-06-04 15:58:25
Readmore >
ప్రజా సమస్యల పరిష్కారమే పార్టీ ప్రధాన అజెండా : మద్దిశెట్టి సామేలు
Posted On 2026-06-04 15:52:23
Readmore >
కామారెడ్డి పట్టణ ప్రగతికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి : మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-04 12:50:14
Readmore >
రాపిడో డ్రైవర్ సమయస్ఫూర్తి... డ్రగ్స్ నెట్వర్క్ గుట్టు రట్టు!
Posted On 2026-06-04 12:18:53
Readmore >
సురక్షిత సమాజ నిర్మాణానికి ప్రజలే భాగస్వాములు కావాలి : ఎస్పీ మహేష్ బి. గితే
Posted On 2026-06-04 12:14:22
Readmore >
ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా.. ఆహ్లాదం పెంచేలా వేములవాడ బండ్ పార్క్
Posted On 2026-06-03 22:09:33
Readmore >