| Daily భారత్
Logo




కిష్టాపూర్ మీదుగా పలు గ్రామాల రాకపోకలు బంద్

News

Posted on 2024-09-01 13:08:51

Share: Share


కిష్టాపూర్ మీదుగా పలు గ్రామాల రాకపోకలు బంద్

డైలీ భారత్, మెదక్: మెదక్ జిల్లా తూప్రాన్ మండలం పరిధిలోని కిష్టాపూర్ చెక్ డ్యామ్ నిండిపోవడంతో డ్యాం పై నుండి భారీగా నీరు పోవడంతో పోలీసులు అప్రమత్తమై చెక్ పోస్ట్ పెట్టి రాకపోకలు బందుగా ప్రకటించారు అదేవిధంగా తూప్రాన్ నుండి కిష్టాపూర్ మీదుగా పలు గ్రామాల నుండి గజ్వేల్ వెళ్లే ప్రయాణికులకు వ్యాపారస్తులకు ప్రమాదంగా మారిందని చెక్ పోస్ట్ బంద్ చేశాం అని పోలీసులు తెలిపారు అదేవిధంగా కాపలాగా ఉన్న ఎవరూ రాకుండా ఉన్నామని తెలిపారు రాకపోకలు అంతరాయం రైతులకు వివిధ గ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందిగా మారిందని ఎవరు బయటకు రావద్దని అందరూ సహకరించాలని కోరారు


Image 1

ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

Posted On 2026-03-07 21:33:43

Readmore >
Image 1

పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న చండ్రుగొండ మండలం బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొడగండ్ల వెంకటరెడ్డి

Posted On 2026-03-07 21:31:59

Readmore >
Image 1

చత్రపతి శివాజీ మహారాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

Posted On 2026-03-07 21:29:26

Readmore >
Image 1

బుద్ధ ప్రకాష్ జ్యోతి కి వినతి పత్రం ఇచ్చిన వి కే సి ఎం యూనియన్ ప్రతినిధులు ఉద్యోగులు

Posted On 2026-03-07 21:28:26

Readmore >
Image 1

మహిళల సాధికారతే సమాజ ప్రగతికి బలమైన పునాది

Posted On 2026-03-07 21:24:13

Readmore >
Image 1

సద్గురు సేవాలాల్ మహారాజ్ బోగ్ బండరో కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు

Posted On 2026-03-07 21:22:31

Readmore >
Image 1

అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్.

Posted On 2026-03-07 20:16:11

Readmore >
Image 1

చంద్రంపేట పాఠశాలలో ముందస్తుగా మహిళా దినోత్సవ వేడుకలు

Posted On 2026-03-07 18:21:58

Readmore >
Image 1

కామారెడ్డిలో ఘనంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

Posted On 2026-03-07 18:14:07

Readmore >
Image 1

హామీలు నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం

Posted On 2026-03-07 18:12:44

Readmore >