Posted on 2024-09-01 09:15:52
డైలీ భారత్, మాసాయిపేట: మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో భారీ వర్షం సూచన మేరకు చేగుంట రెవెన్యూ శాఖ ఈ సందర్భంగా హెల్ప్ లైన్ నంబర్లు విడుదల చేశారు అనంతరం చేగుంట మండలంలో చుట్టుపక్కల గ్రామాలలో రైతులు ప్రజలు భారీ వర్షాలు ఉన్నందున ఉన్నతాధికారులు అందించిన సమాచారం మేరకు మండల కేంద్రంలో కంట్రోల్ రూమ్ హెల్ప్ లైన్ ఫోన్ నెంబర్ ఏర్పాటు చేశాము అని తెలిపారు అదే విధంగా ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు మూడు రోజులు భారీ వర్షం ఉన్నందున అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాలని ఎలాంటి వృక్షాల దగ్గర చెట్లు దగ్గర ఉండదని కరెంటు స్తంభాలు కేబుల్ వైర్లు స్విచ్లు ఇంట్లో ఉన్న కరెంటు పరికరాలకు ఎలాంటి సమయంలోన చేతులు పెట్టకూడదని గ్రామ ప్రజలకు మండలంలోని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు రైతులకు ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా హెల్ప్ లైన్ నెంబర్ కు సంబంధించిన సమాచారం తెలపాలని కోరారు
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >