| Daily భారత్
Logo




డ్రగ్స్ రహిత సమాజంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి : జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపిఎస్

News

Posted on 2025-06-24 13:53:51

Share: Share


డ్రగ్స్ రహిత సమాజంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి : జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపిఎస్

జిల్లాలో మాధకద్రవ్యాల నియంత్రణ, వాటి వలన కలిగే అనర్ధాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు.

జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపిఎస్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఆంటీ నార్కోటిక్స్ బ్యూరో ద్వారా నిర్వహిస్తున్న డ్రగ్ అవర్నెస్ వీక్ లో భాగంగా ఈరోజు జిల్లా పరిధిలో  ప్రతి ఒక్కరి ఆరోగ్యకర జీవితానికి  No Smoking, No drinking, No Drugs for a Healthy Life. స్మోకింగ్ వొద్దు, మద్యపానం వద్దు, మాదక ద్రవ్యాలు వద్దు.* అనే నినాదంతో విద్యార్థులకు,యువతకు అవగాహన కల్పించడం జరిగింది.

ఈసందర్భంగా ఎస్పి మాట్లాడుతూ...జిల్లాలో మాదకద్రవ్యాల వలన అనర్ధాలపై పోలీస్ స్టేషన్ల పరిధిలో విద్యార్థులకు,యువతకు,ప్రజలకు ,విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, యువత గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. జిల్లాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలన్నారు. 


I AM ANTI DRUG SOLDIER” అనే పోస్టర్ పై ఉన్న QR కోడ్ ని స్కాన్ చేసి అందరూ I AM ANTI DRUG SOLDIER గా  నమోదు చేసుకొని మాధకద్రవ్యాల నిర్ములనలో భాగస్వామ్యం కావాలి..

Image 1

హైదరాబాద్ లో దారుణం... నర్సును గొంతు నులిమి హత్య, మృతదేహంపై అత్యాచారం అనుమానం

Posted On 2026-08-31 04:01:07

Readmore >
Image 1

సిరిసిల్లలో పెళ్లి మండపం వద్ద గొడవ... పలువురిపై కేసు నమోదు

Posted On 2026-08-30 18:04:50

Readmore >
Image 1

ఉద్యమకారుల హక్కుల సాధనే లక్ష్యం... నూతన JAC చైర్మన్ గజ్జెల దేవరాజ్

Posted On 2026-08-30 17:15:04

Readmore >
Image 1

రైతుల భూములను రైతులకే తిరిగి ఇవ్వాలి - స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలి : బీజేపీ డిమాండ్

Posted On 2026-08-30 15:06:17

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కాంగ్రెస్ నాయకుల భూమిపూజ

Posted On 2026-08-30 15:04:21

Readmore >
Image 1

బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం

Posted On 2026-08-30 14:01:50

Readmore >
Image 1

వృద్ధులు, బీడీ కార్మికులకు అన్యాయం... కాంగ్రెస్ ప్రభుత్వంపై సిరిసిల్ల కౌన్సిలర్ ఫైర్

Posted On 2026-08-30 13:59:15

Readmore >
Image 1

ఆదివాసీ యువతి ఊకె శిరీష అనుమానాస్పద మృతి

Posted On 2026-08-30 12:11:35

Readmore >
Image 1

సిరిసిల్ల పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా సిద్ధి దేవరాజు

Posted On 2026-08-30 10:54:25

Readmore >
Image 1

ప్రాథమిక పాఠశాలలో వనమోత్స కార్యక్రమం

Posted On 2026-08-29 18:02:37

Readmore >