Posted on 2026-08-30 10:54:25
డైలీ భారత్, సిరిసిల్ల: భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ ప్రధాన కార్యదర్శిగా సిద్ధి దేవరాజు నియమితులయ్యారు. పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేసి బాధ్యతలు అప్పగించారు.
ఈ సందర్భంగా దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.
సిద్ధి దేవరాజు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి, పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ కు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అప్పగించిన బాధ్యతను క్రమశిక్షణతో నిర్వర్తిస్తానని, సిరిసిల్లలో బీజేపీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, మోదీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అభినందనలు తెలిపారు.
ఆగస్టు 31న నిజామాబాద్లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి
Posted On 2026-08-29 15:12:04
Readmore >
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
Posted On 2026-08-29 15:11:10
Readmore >
కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్
Posted On 2026-08-29 15:08:39
Readmore >
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >