| Daily భారత్
Logo




ప్రాథమిక పాఠశాలలో వనమోత్స కార్యక్రమం

News

Posted on 2026-08-29 18:02:37

Share: Share


ప్రాథమిక పాఠశాలలో వనమోత్స కార్యక్రమం

డైలీ భారత్, కామారెడ్డి : రామారెడ్డి మండలం పోసానిపెట్ గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఆవరణలో వన మహోత్సవం లో భాగంగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మోహన్ శ్రీనివాస్  సునీత మరియు బీట్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది.


  ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్  లింగం , మాజీ సర్పంచ్ గీరెడ్డి మహేందర్ రెడ్డి,     వీడిసి అధ్యక్షులు  కే గంగారం ,, పోతుల బాపు రెడ్డి , బండి పోచయ్య , బండి తిరుపతి ,  సాకలి సాయిలు ,  ప్రాథమిక పాఠశాల ప్రధానో పాధ్యాయులు జ్యోత్స్న ప్రశాంత్ , ఉన్నత పాఠశాల  ప్రధానోపాధ్యాయుడు  శ్రీనివాస్ ఉపాధ్యాయులు శ్రీనివాస్ మరియు విద్యార్థిని విద్యార్థులు  పెద్ద ఎత్తున  పాల్గొన్నారు.

Image 1

ప్రాథమిక పాఠశాలలో వనమోత్స కార్యక్రమం

Posted On 2026-08-29 18:02:37

Readmore >
Image 1

కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్ నాయకుల సవాల్

Posted On 2026-08-29 18:01:33

Readmore >
Image 1

ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి

Posted On 2026-08-29 15:12:04

Readmore >
Image 1

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

Posted On 2026-08-29 15:11:10

Readmore >
Image 1

కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్​కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్

Posted On 2026-08-29 15:08:39

Readmore >
Image 1

సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు

Posted On 2026-08-29 10:54:50

Readmore >
Image 1

40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?...

Posted On 2026-08-29 09:21:01

Readmore >
Image 1

AIMIM నుండి ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బహిష్కరణ!

Posted On 2026-08-29 08:32:31

Readmore >
Image 1

ఫీజుల బకాయిలపై బీజేపీ దీక్ష

Posted On 2026-08-29 08:07:05

Readmore >
Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >