Posted on 2026-08-29 18:02:37
డైలీ భారత్, కామారెడ్డి : రామారెడ్డి మండలం పోసానిపెట్ గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఆవరణలో వన మహోత్సవం లో భాగంగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మోహన్ శ్రీనివాస్ సునీత మరియు బీట్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లింగం , మాజీ సర్పంచ్ గీరెడ్డి మహేందర్ రెడ్డి, వీడిసి అధ్యక్షులు కే గంగారం ,, పోతుల బాపు రెడ్డి , బండి పోచయ్య , బండి తిరుపతి , సాకలి సాయిలు , ప్రాథమిక పాఠశాల ప్రధానో పాధ్యాయులు జ్యోత్స్న ప్రశాంత్ , ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ ఉపాధ్యాయులు శ్రీనివాస్ మరియు విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఆగస్టు 31న నిజామాబాద్లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి
Posted On 2026-08-29 15:12:04
Readmore >
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
Posted On 2026-08-29 15:11:10
Readmore >
కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్
Posted On 2026-08-29 15:08:39
Readmore >
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >