Posted on 2025-02-25 18:01:29
చైతన్యపురి స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధింపు
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో తాను అటెండర్ గా పని చేస్తున్న పాఠశాలలో మాయమాటలతో కలిసి ఆడుకునే నెపంతో, ఒక మైనర్ బాలికను భయబ్రాంతులకు గురిచేస్తూ, లైంగిక దాడికి పాల్పడిన సంఘటన 6.8౦ 691/2022 కేసులో నిందితుడు వెలిశాల సుధాకర్ 5/0 మల్లయ్య, వయస్సు:38 వృత్తి: అటెండర్ త్రఓక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్, సత్యనగర్, కొత్తపేట, గంగ కాలనీ, ఎల్.బి.నగర్, అన్నారం , తుంగతుర్తి సూర్యాపేట జిల్లా వాసిని దోషిగా నిర్ధారించడం జరిగింది. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో ౮/5376/48),376(2)(1) 19౦, & 586.50) ()(7)/4/ 6 ఆఫ్ పోక్సో చట్టం మరియు చైతన్యపురి స్టేషన్ 260/2023, అత్యాచారం మరియు పోక్సో చట్టం ప్రకారం ఎల్.బి.నగర్లోని రంగారెడ్డి జిల్లా గౌరవ ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయమూర్తి మంగళవారం తేదీన నిందితుడిని దోషిగా నిర్ధారించారు. ఈ కేసులో నిందితుడికి ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష మరియు రూ.25,000/- జరిమానా విధించబడింది. మరియు బాధిత బాలికకు రూ.8,00,000/ పరిహారం అందించబడింది. ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సునీత మరియు ఎం.రఘు వాదనలు వినిపించారు.
మద్దతుపై మాట్లాడే హక్కు లేదు.. బీజేపీ కౌన్సిలర్లకు బీఆర్ఎస్ కౌంటర్..
Posted On 2026-05-08 20:03:36
Readmore >
జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
Posted On 2026-05-08 19:58:59
Readmore >
రోడ్డు ను ఆక్రమించి ఇంటి నిర్మాణం... పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు
Posted On 2026-05-08 19:20:14
Readmore >
పిల్లల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత : ఆడెపు వేణు, లోక్ అదాలత్ సభ్యులు
Posted On 2026-05-08 17:04:59
Readmore >
“ఆ రోజు బ్రోతల్ కీపర్లా వెళ్లాను.. రెండు గంటలు తీవ్ర టెన్షన్ పడ్డాను..” : మల్కాజిగిరి సీపీ సుమతి
Posted On 2026-05-08 16:57:17
Readmore >