Posted on 2025-02-25 13:31:29
చైతన్యపురి స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధింపు
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో తాను అటెండర్ గా పని చేస్తున్న పాఠశాలలో మాయమాటలతో కలిసి ఆడుకునే నెపంతో, ఒక మైనర్ బాలికను భయబ్రాంతులకు గురిచేస్తూ, లైంగిక దాడికి పాల్పడిన సంఘటన 6.8౦ 691/2022 కేసులో నిందితుడు వెలిశాల సుధాకర్ 5/0 మల్లయ్య, వయస్సు:38 వృత్తి: అటెండర్ త్రఓక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్, సత్యనగర్, కొత్తపేట, గంగ కాలనీ, ఎల్.బి.నగర్, అన్నారం , తుంగతుర్తి సూర్యాపేట జిల్లా వాసిని దోషిగా నిర్ధారించడం జరిగింది. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో ౮/5376/48),376(2)(1) 19౦, & 586.50) ()(7)/4/ 6 ఆఫ్ పోక్సో చట్టం మరియు చైతన్యపురి స్టేషన్ 260/2023, అత్యాచారం మరియు పోక్సో చట్టం ప్రకారం ఎల్.బి.నగర్లోని రంగారెడ్డి జిల్లా గౌరవ ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయమూర్తి మంగళవారం తేదీన నిందితుడిని దోషిగా నిర్ధారించారు. ఈ కేసులో నిందితుడికి ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష మరియు రూ.25,000/- జరిమానా విధించబడింది. మరియు బాధిత బాలికకు రూ.8,00,000/ పరిహారం అందించబడింది. ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సునీత మరియు ఎం.రఘు వాదనలు వినిపించారు.
ఆగస్టు 31న నిజామాబాద్లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి
Posted On 2026-08-29 15:12:04
Readmore >
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
Posted On 2026-08-29 15:11:10
Readmore >
కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్
Posted On 2026-08-29 15:08:39
Readmore >
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >