Posted on 2025-02-25 17:06:45
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెంజిల్లా ఎస్పీ చేతుల మీదుగా జెఎన్టిహెచ్ జేఏసీ 2025 నూతనడైరీ ఆవిష్కరించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ బిరుదు రోహిత్ రాజ్ అతి త్వరలో జేఎన్టీయూ జేఏసీ కాలేజ్ కార్యక్రమాల్లో పాల్గొంటారని అన్నారు ఈ కార్యక్రమంలో జెఎన్టిహెచ్ జేఏసీ చైర్మన్ మంద రంజిత్ కుమార్, మంద పుల్లయ్య, ఎరు నాయక్, ఉమ్మడి జిల్లాలో స్టాఫ్ రిపోర్టర్ (డైలీ భారత్ )గుమ్మడి మహేష్, బుర్గుల రాజశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పాల్గొన్నారు., భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో చట్టం మరియు శాంతిభద్రతల పరిరక్షణ పై ఎస్పీతో చర్చించడం జరిగింది. జెఎన్టిహెచ్ జేఏసీ లో జరగనున్న "అచీవర్స్ మీట్" కి ఎస్పీ ముఖ్య అతిథిగా ఆహ్వానించగా, ఆయన సానుకూలంగా స్పందించారు.
మద్దతుపై మాట్లాడే హక్కు లేదు.. బీజేపీ కౌన్సిలర్లకు బీఆర్ఎస్ కౌంటర్..
Posted On 2026-05-08 20:03:36
Readmore >
జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
Posted On 2026-05-08 19:58:59
Readmore >
రోడ్డు ను ఆక్రమించి ఇంటి నిర్మాణం... పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు
Posted On 2026-05-08 19:20:14
Readmore >
పిల్లల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత : ఆడెపు వేణు, లోక్ అదాలత్ సభ్యులు
Posted On 2026-05-08 17:04:59
Readmore >
“ఆ రోజు బ్రోతల్ కీపర్లా వెళ్లాను.. రెండు గంటలు తీవ్ర టెన్షన్ పడ్డాను..” : మల్కాజిగిరి సీపీ సుమతి
Posted On 2026-05-08 16:57:17
Readmore >