Posted on 2026-05-08 19:20:14
డైలీ భారత్, కామారెడ్డి: రోడ్డు ను ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపడుతున్నారాని 3 సార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటూ కామారెడ్డి గొల్లవాడ చెందిన ఉడతల బాలయ్య యాదవ్
కామారెడ్డి గొల్లవాడకు చెందిన ఉడతల బాలయ్య యాదవ్ తన ఇంటి పక్కన గల వ్యక్తి రోడ్డును ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టాడు.. తన ఇంటి ముందు 30 ఫీట్ల రోడ్డు కలదని అందులో 2 ఫీట్లు ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టారని అన్నాడు. ఇలా ప్రతి ఒక్కరు ఇంటి నిర్మాణం చేపడుతూ రోడ్డున కబ్జా చేయడం వల్ల వచ్చిపోయే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డును కబ్జా చేశారని కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో 3 సార్లు ఫిర్యాదు చేశాడు. అయినా అధికారుల నుండి ఎలాంటి స్పందన లేదని, స్థానిక కౌన్సిలర్, మున్సిపల్ చైర్మన్ ల దృష్టికి తీసుకెళ్లాడు.. అయినప్పటికీ ఇంటి నిర్మాణం యధావిధిగా కొనసాగుతుంది. దీంతో బాధితులు మీడియా ను ఆశ్రయించాడు. అక్రమ నిర్మాణాన్ని అధికారులు నిలిపివేయాలంటూ మున్సిపల్ కార్యాలయంలో టి పి ఓ వద్ద వేడుకున్నాడు.. వెంటనే ఇంటి నిర్మాణం పనులు నిలిపివేసి రోడ్డు వెడల్పు గా ఉండేలా సహకరించాలని బాధితుడు కోరాడు..
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >