Posted on 2026-05-08 15:50:14
డైలీ భారత్, కామారెడ్డి: రోడ్డు ను ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపడుతున్నారాని 3 సార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటూ కామారెడ్డి గొల్లవాడ చెందిన ఉడతల బాలయ్య యాదవ్
కామారెడ్డి గొల్లవాడకు చెందిన ఉడతల బాలయ్య యాదవ్ తన ఇంటి పక్కన గల వ్యక్తి రోడ్డును ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టాడు.. తన ఇంటి ముందు 30 ఫీట్ల రోడ్డు కలదని అందులో 2 ఫీట్లు ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టారని అన్నాడు. ఇలా ప్రతి ఒక్కరు ఇంటి నిర్మాణం చేపడుతూ రోడ్డున కబ్జా చేయడం వల్ల వచ్చిపోయే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డును కబ్జా చేశారని కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో 3 సార్లు ఫిర్యాదు చేశాడు. అయినా అధికారుల నుండి ఎలాంటి స్పందన లేదని, స్థానిక కౌన్సిలర్, మున్సిపల్ చైర్మన్ ల దృష్టికి తీసుకెళ్లాడు.. అయినప్పటికీ ఇంటి నిర్మాణం యధావిధిగా కొనసాగుతుంది. దీంతో బాధితులు మీడియా ను ఆశ్రయించాడు. అక్రమ నిర్మాణాన్ని అధికారులు నిలిపివేయాలంటూ మున్సిపల్ కార్యాలయంలో టి పి ఓ వద్ద వేడుకున్నాడు.. వెంటనే ఇంటి నిర్మాణం పనులు నిలిపివేసి రోడ్డు వెడల్పు గా ఉండేలా సహకరించాలని బాధితుడు కోరాడు..
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >