Posted on 2026-06-27 19:06:37
డైలీ భారత్, కామారెడ్డి: రాష్ట్ర డైరెక్టర్ ఏం.ఏ.సలీం విదేశాల నుండి తిరిగి వచ్చినందుకు, శనివారం రోజున గాను శాలువాతో సత్కరించిన శుభాకాంక్షలు తెలుపుతున్న సహ చట్ట పరిరక్షణ కమిటీ కామారెడ్డి తెలంగాణ జోనల్ మహిళ కార్యదర్శి యు.భాగ్యలక్ష్మి, కామారెడ్డి మండల అధ్యక్షులు రామచందర్ వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర డైరెక్టర్ ఎమ్మెల్యే సలీం మాట్లాడుతూ విదేశాలలో కూడా భారత్కు చెందిన సంతతితో సహ చట్టంపై పూర్తిస్థాయిలో వారికి అవగాహన కల్పించిన వారిని చైతన్యవంతులుగా తీర్చిదిద్దడమే తన వంతు బాధ్యత ఎంఏ సలీం పేర్కొన్నారు. అంతేకాకుండా ఏ దేశ విదేశాలలో ఉన్నటువంటి భారతీయులకు ఎక్కడ ఎలాంటి అన్యాయం జరిగినా సహ చట్టం పరిరక్షణ సభ్యులు వారికి అందుబాటులో ఉండి సహాయం చేస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జోనల్ మహిళా కార్యదర్శి భాగ్యలక్ష్మి తో పాటు కామారెడ్డి మండల అధ్యక్షులు రామచంద్ర తో పాటు తదితరులు పాల్గొన్నారు.
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >