Posted on 2026-06-27 07:11:39
డైలీ భారత్ డెస్క్: తెలంగాణ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జూన్ 28వ తేదీ నుంచి పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం కానుంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు అందేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో అదనంగా మరో రోజు కార్యక్రమం నిర్వహించనున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో టీకా వేయించాలని మంత్రి పిలుపునిచ్చారు.
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >
జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-26 19:31:31
Readmore >