Posted on 2025-02-25 14:41:00
డైలీ భారత్, వేములవాడ:రేపు మహాశివరాత్రి పర్వ దినాన్ని పురస్కరించుకొని వేములవాడ పట్టణంలో రాజన్న భక్తులకు ఉచిత బస్సు సౌకర్యన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ వేము లవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, ఆలయఉత్సవ కమిటీ సభ్యులతో కలసి ఈరోజు ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి లక్షలాది మంది ఈ జాతరకు తరలి రానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభు త్వం ఆలయ అధికారులు సమన్వయంతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా రాజన్న భక్తులకు శ్రేష్ట దర్శనం కలిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన తెలిపారు.
రాజన్న భక్తుల సౌకర్య నార్థం ప్రయాణికులకు తిప్పాపూర్ నుండి వేములవాడ దేవాలయం వరకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఈరోజు ఉదయం ప్రారంభించారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలని ఆయన పిలుపు నిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఆలయ అధికారులు తెలిపారు.
మద్దతుపై మాట్లాడే హక్కు లేదు.. బీజేపీ కౌన్సిలర్లకు బీఆర్ఎస్ కౌంటర్..
Posted On 2026-05-08 20:03:36
Readmore >
జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
Posted On 2026-05-08 19:58:59
Readmore >
రోడ్డు ను ఆక్రమించి ఇంటి నిర్మాణం... పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు
Posted On 2026-05-08 19:20:14
Readmore >
పిల్లల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత : ఆడెపు వేణు, లోక్ అదాలత్ సభ్యులు
Posted On 2026-05-08 17:04:59
Readmore >
“ఆ రోజు బ్రోతల్ కీపర్లా వెళ్లాను.. రెండు గంటలు తీవ్ర టెన్షన్ పడ్డాను..” : మల్కాజిగిరి సీపీ సుమతి
Posted On 2026-05-08 16:57:17
Readmore >