Posted on 2025-02-25 18:29:52
చైతన్యపురిలో చిన్నారులను విక్రయిస్తున్న 11 మంది అరెస్టు
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా చైతన్యపురిలో చిన్నారులను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు గుజరాత్ నుంచి చిన్నారులను తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మల్కాజ్ గిరి ఎస్ వోటీ సాయంతో ముఠాను పట్టుకున్న పోలీసులు... నలుగురు చిన్నారులను రక్షించి, 11 మందిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. నిందితులు కోలా కృష్ణవేణి, దీప్తి, గౌతం సావిత్రిదేవి, శ్రవణ్ , శారదా, సంపత్ గా గుర్తించారు. పిల్లల్ని కొనుగోలు చేసిన నాగవెంకట పవన్ భగవాన్ , రమా శ్రావణి, వినయ్ కుమార్ , స్వాతి, రమేశ్ ను అదుపులోకి తీసుకున్నారన్నారు. నిందితుల నుంచి 11 ఫోన్లు, 5వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. వీరు తెలుగు రాష్ట్రాల్లో చిన్నారులను విక్రయించినట్లు గుర్తించామని రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు.
మద్దతుపై మాట్లాడే హక్కు లేదు.. బీజేపీ కౌన్సిలర్లకు బీఆర్ఎస్ కౌంటర్..
Posted On 2026-05-08 20:03:36
Readmore >
జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
Posted On 2026-05-08 19:58:59
Readmore >
రోడ్డు ను ఆక్రమించి ఇంటి నిర్మాణం... పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు
Posted On 2026-05-08 19:20:14
Readmore >
పిల్లల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత : ఆడెపు వేణు, లోక్ అదాలత్ సభ్యులు
Posted On 2026-05-08 17:04:59
Readmore >
“ఆ రోజు బ్రోతల్ కీపర్లా వెళ్లాను.. రెండు గంటలు తీవ్ర టెన్షన్ పడ్డాను..” : మల్కాజిగిరి సీపీ సుమతి
Posted On 2026-05-08 16:57:17
Readmore >