Posted on 2025-02-24 11:17:09
డైలీ భారత్, తెలంగాణ డెస్క్: నిందితురాలు అరెస్టు కోసం డోర్నకల్ లో అర్ధరాత్రి నుండి కొనసాగుతున్న ధర్నా...నిందితురాలు కాల్ డేటా తీసి హత్య కుట్ర దారులను గుర్తించాలి.బంధువులను సముదాస్తున్న డోర్నకల్ పోలీసులు.మరణం వెనక ఉన్న ఉన్న వారిని గుర్తుంచడంలో పోలీసుల తాత్సరం...బంధువులతో రాయ, బేరం ఆడుతున్నట్లు అనుమానం..మరో చిన్నారి పరిస్థితి ఆందోళన కరం...కసాయి తల్లి కనపడుటలేదు...ఆమెను కాపాడేది ఎవరు...?నిందితురాలిని కఠినంగా శిక్షించాలి అంటున్న మహిళలు...నిందితురాలు భర్త మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్న తండా వాసులు...? కారేపల్లి ప్రాంతం నివాసి అయిన ఒక పోలీసుపై అనుమానం...?.కారేపల్లి, ఖమ్మం, డోర్నకల్ లో పనిచేస్తూ రాసాలీలు..కేసు నేను చూసుకుంటా అంటేనే పిల్లల హత్యలకు పూనుకున్న తల్లి.డోర్నకల్ లో చిన్నారి మృత దేహంతో కొనసాగుతున్న ధర్నా.జిల్లా ఎస్పీ పూర్తి స్థాయి విచారణ కోసం ప్రజల పట్టు.చిన్నారి నిత్య శ్రీ మృతదేహంతో రాత్రి పది గంటల నుంచి కొనసాగుతున్న ధర్నా..చిన్నారి నిత్య శ్రీ అంతక్రియలు జరిపి....ఆ పాపం మీము చేయుము..చిన్నారి నిత్య శ్రీ చంపిన తల్లి ఉషా వచ్చి.. చిన్నారి నిత్య శ్రీ అంతక్రియలు జరపాలి..ఉషా వచ్చే వరకు చిన్నారి నిత్య శ్రీ అంతక్రియలు చేసే ప్రసక్తే లేదు అని తండా వాసులు అంటున్నారు.
12 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన మహా ఇల్లాలు
Posted On 2026-05-08 08:07:43
Readmore >
శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలి : డిఎస్పీ అరుణ్ కుమార్
Posted On 2026-05-07 22:23:39
Readmore >
పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు
Posted On 2026-05-07 22:08:07
Readmore >
మూగ జీవాల స్మగ్లర్ల అరెస్టులో ప్రతిభ కనబరిచిన ఖానాపూర్ ఎస్సైకి పురస్కారం
Posted On 2026-05-07 20:29:13
Readmore >
జిల్లా ప్లినరి కి ముఖ్య అతిథులుగా హాజరై న Mlc ప్రొఫెసర్ కోదండరాం
Posted On 2026-05-07 20:07:14
Readmore >