| Daily భారత్
Logo




మహేశ్వరం పోలీసుల మానవీయత

News

Posted on 2025-02-23 18:17:36

Share: Share


మహేశ్వరం పోలీసుల మానవీయత

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మహేశ్వరం పోలీస్ సిబ్బంది మరోసారి తమ బాధ్యతను చాటుకున్నారు. కందుకూరు మండలంలోని ఎన్ఆర్ఐ కళాశాలలో పరీక్ష రాయాల్సిన రిక్షిక అనే విద్యార్థిని పొరపాటుగా మహేశ్వరం గురుకుల పాఠశాలకు చేరుకుంది. ఆమె వెంట తల్లి మాత్రమే అక్కడ ఉండడంతో పరీక్ష కేంద్రానికి వెళ్లలేకపోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న మహేశ్వరం పోలీస్ సిబ్బంది పీసీ వెంకటేష్, డ్రైవర్ పీసీ మహేందర్ తక్షణమే స్పందించి, 10:40కి విద్యార్థినిని పోలీస్ వాహనంలో ఎన్ఆర్ఐ కళాశాలకు తీసుకెళ్లి, 10:55కి పరీక్ష కేంద్రంలో వదిలిపెట్టారు. సమయానికి పరీక్ష రాయగలిగిన విద్యార్థిని, ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

Image 1

శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలి : డిఎస్పీ అరుణ్ కుమార్

Posted On 2026-05-07 22:23:39

Readmore >
Image 1

పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు

Posted On 2026-05-07 22:08:07

Readmore >
Image 1

మూగ జీవాల స్మగ్లర్ల అరెస్టులో ప్రతిభ కనబరిచిన ఖానాపూర్ ఎస్సైకి పురస్కారం

Posted On 2026-05-07 20:29:13

Readmore >
Image 1

జిల్లా ప్లినరి కి ముఖ్య అతిథులుగా హాజరై న Mlc ప్రొఫెసర్ కోదండరాం

Posted On 2026-05-07 20:07:14

Readmore >
Image 1

పోక్సో కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష

Posted On 2026-05-07 19:59:26

Readmore >
Image 1

"ఒత్తిడిని జయించేద్దామా" (మీ కోసమే మేమున్నాం..)

Posted On 2026-05-07 19:55:06

Readmore >
Image 1

మే 9న కరీంనగర్ బంద్‌కు బీఆర్ఎస్ పిలుపు

Posted On 2026-05-07 18:18:48

Readmore >
Image 1

టిఆర్ఎస్ మున్సిపల్ కోఆప్షన్ గా కుంభాల రవి యాదవ్

Posted On 2026-05-07 18:13:44

Readmore >
Image 1

నేడు రాష్ట్రంలోని ఈ జిల్లాల్లో వర్షాలు....

Posted On 2026-05-07 13:26:51

Readmore >
Image 1

ఏసీబీ వలలో అటవీ శాఖ అధికారులు

Posted On 2026-05-07 13:25:33

Readmore >