Posted on 2025-02-23 18:17:36
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మహేశ్వరం పోలీస్ సిబ్బంది మరోసారి తమ బాధ్యతను చాటుకున్నారు. కందుకూరు మండలంలోని ఎన్ఆర్ఐ కళాశాలలో పరీక్ష రాయాల్సిన రిక్షిక అనే విద్యార్థిని పొరపాటుగా మహేశ్వరం గురుకుల పాఠశాలకు చేరుకుంది. ఆమె వెంట తల్లి మాత్రమే అక్కడ ఉండడంతో పరీక్ష కేంద్రానికి వెళ్లలేకపోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న మహేశ్వరం పోలీస్ సిబ్బంది పీసీ వెంకటేష్, డ్రైవర్ పీసీ మహేందర్ తక్షణమే స్పందించి, 10:40కి విద్యార్థినిని పోలీస్ వాహనంలో ఎన్ఆర్ఐ కళాశాలకు తీసుకెళ్లి, 10:55కి పరీక్ష కేంద్రంలో వదిలిపెట్టారు. సమయానికి పరీక్ష రాయగలిగిన విద్యార్థిని, ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలి : డిఎస్పీ అరుణ్ కుమార్
Posted On 2026-05-07 22:23:39
Readmore >
పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు
Posted On 2026-05-07 22:08:07
Readmore >
మూగ జీవాల స్మగ్లర్ల అరెస్టులో ప్రతిభ కనబరిచిన ఖానాపూర్ ఎస్సైకి పురస్కారం
Posted On 2026-05-07 20:29:13
Readmore >
జిల్లా ప్లినరి కి ముఖ్య అతిథులుగా హాజరై న Mlc ప్రొఫెసర్ కోదండరాం
Posted On 2026-05-07 20:07:14
Readmore >