Posted on 2025-02-22 19:54:10
డైలీ భారత్, పఠాన్ చేరు:వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర నాయకులు డప్పు రాజు మాట్లాడుతూ
సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ చిట్కుల్ గ్రామం లోని గత నాలుగు రోజులుగా తాగునీరు లేక గ్రామస్తులు చాలా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుంది తెల్లాపూర్ మున్సిపాలిటీలో కొత్తగా ఏర్పాటు కావడంతో సమస్యలు చిట్కుల్ గ్రామ ప్రజలు గ్రామపంచాయతీ లో ఎవరిని అడిగినా సమాధానం చెప్పడంలేదని ఇస్నాపూర్ మున్సిపాలిటీలోని మున్సిపల్ కమిషనర్ని కలవడానికి వెళ్లడంతో వారు వేరే మీటింగ్ కు వెళ్లాలని సమాధానం చెప్పడం జరిగింది కావున చిట్కుల్ గ్రామంలో పారిశుద్ధ్య వ్యవస్థ కుంటుపడిపోతుంది మున్సిపాలిటీ కావడంతో గ్రామంలో ఎక్కడికక్కడ చెత్తలు పేరుకు పోతున్నాయి మా సమస్యలను పట్టించుకునే నాధుడు లేడు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కావున వీటిపై దృష్టి సారించాలని మున్సిపల్ అధికారులు చిట్కుల్ గ్రామంలోని పరిస్థితులను తెలుసుకోవడానికి నిత్యం ప్రజలకు అందుబాటులో అధికారులు ఉండాలని గ్రామస్తుల యొక్క సమస్యలు తెలుసుకోవడానికి చిట్కుల్ గ్రామానికి రావాలని కోరుతూ గ్రామంలోని సమస్యలను తొందరగా పరిష్కరించె దిశగా అధికారులు పనిచేయాలని కోరుతున్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి సభ్యులు తదితరులు పాల్గొన్నారు
శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలి : డిఎస్పీ అరుణ్ కుమార్
Posted On 2026-05-07 22:23:39
Readmore >
పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు
Posted On 2026-05-07 22:08:07
Readmore >
మూగ జీవాల స్మగ్లర్ల అరెస్టులో ప్రతిభ కనబరిచిన ఖానాపూర్ ఎస్సైకి పురస్కారం
Posted On 2026-05-07 20:29:13
Readmore >
జిల్లా ప్లినరి కి ముఖ్య అతిథులుగా హాజరై న Mlc ప్రొఫెసర్ కోదండరాం
Posted On 2026-05-07 20:07:14
Readmore >