Posted on 2025-02-21 13:05:48
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఇటీవల షాద్ నగర్ నియోజకవర్గం గ్రీన్ ఛాలెంజ్ కోఆర్డినేటర్ గా నియమితులైన తమగొండ రాజశేఖర్ ని శుక్రవారం మొగిలిగిద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ ఈ గుర్తింపు తనకి కల్పించిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కు, జోగినపల్లి సంతోష్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ తనకి అప్పగించిన ప్రతి పనిని క్రమశిక్షణతో చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మొగిలిగిద్ద బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు బాలరాజు, నాయకులు బుగ్గకృష్ణ, రాము, మహేష్, చోటు భాయ్, రమేష్, గురు భరత్, రంగంపల్లి నరేష్, గఫుర్, రహమత్, రవి తదితరులు ఉన్నారు..
సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి
Posted On 2026-08-28 14:22:50
Readmore >
జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి
Posted On 2026-08-28 14:19:41
Readmore >
ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా
Posted On 2026-08-28 14:18:02
Readmore >