Posted on 2025-02-20 19:30:00
సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి.
మహాశివరాత్రి జాతర సందర్భంగా ఆలయ ప్రాంగణం, వీఐపీ, వివిఐపి, జనరల్ పార్కింగ్, శివార్చన , ధర్మగుండం , కల్యాణకట్ట, క్యూ లైన్స్ ,బద్దీ పోచమ్మ ఆలయ ప్రాంగణంతో పాటు మొదలగు ప్రాంతల్లో చేస్తున్న ఏర్పాట్లను పోలీస్, ఆలయ అధికారులతో కలసి పరిశీలించిన జిల్లా ఎస్పీ
డైలీ భారత్, వేములవాడ:దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 25 నుండి 27 వరకు జరుగు మహాశివరాత్రి జాతర సందర్భంగా సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా,జాతరలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రధాన అలయంతో పాటుగా అనుబంధ ఆలయాల వద్ద పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేయడం జరుగుతుందని,గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసంవత్సరం భక్తుల సంఖ్య పెరిగే ఆవకాశం ఉన్నందున ఆలయ ప్రాంగణం, వీఐపీ, వివిఐపి, జనరల్ పార్కింగ్, శివార్చన,ధర్మగుండం,కల్యాణకట్ట, క్యూ లైన్స్ ,బద్దీ పోచమ్మ అలయంతో పాటుగా ఇతర ప్రాంతాల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా భక్తులు ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు సులువుగా దర్శనం అయ్యేలా పట్టణంలో ప్రధాన మార్గాలో రూట్ మ్యాప్ ఫ్లెక్సీ లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
ఎస్పి వెంట పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్, ఎస్.ఐ రాజు,ఈ ఈ రాజేష్, ఆలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు
Posted On 2026-05-05 21:49:08
Readmore >
పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
Posted On 2026-05-05 19:04:31
Readmore >
ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం
Posted On 2026-05-05 18:40:21
Readmore >
బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
Posted On 2026-05-05 18:26:59
Readmore >
పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
Posted On 2026-05-05 16:24:21
Readmore >