Posted on 2026-07-24 13:56:04
డైలీ భారత్ కామారెడ్డి: ఎమ్మార్పీఎస్ బలోపేతంపై దృష్టి పెట్టాలని అదేవిధంగా గ్రామ కమిటీలు మండల కమిటీలు మందకృష్ణ మాదిగ గారి పిలుపుమేరకు నూతన కమిటీలు వేయడానికి కామారెడ్డి సమన్వయ కమిటీ సందర్శించి పలు నాయకులతో మాట్లాడి కమిటీలు త్వరలో వేయాలని జిల్లా ఇంచార్జ్ మంతెన స్వామేల ఆదేశాను మేరకు ఈరోజు బేబీ పేట రావడం జరిగింది ఈ కార్యక్రమంలో కామారెడ్డి సమన్వయ కమిటీ మెంబర్ బట్ట వెంకట్ రాములు సత్తి గారి లక్ష్మి బాణాపురం లావణ్య మల్కాపురం రాజు బిపేట పోషన్న నరేష్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు
నకిలీ పత్రాలతో భూమి అక్రమ రిజిస్ట్రేషన్ కేసు ఛేదించిన దేవునిపల్లి పోలీసులు
Posted On 2026-07-24 13:53:56
Readmore >
పిట్లం మండల కేంద్రంలో ఘనంగా శుభ శ్రీ ఎలక్ట్రిక్ మోటార్స్ షోరూం ప్రారంభోత్సవం
Posted On 2026-07-24 09:13:16
Readmore >
కామారెడ్డిలో అత్యాధునిక సౌకర్యాలతో "వీ నో డెంటల్ క్లినిక్" ప్రారంభం
Posted On 2026-07-24 09:09:28
Readmore >
జూలూరుపాడు మండలంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు
Posted On 2026-07-24 09:02:05
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ బాక్స్ కల్వర్ట్ ప్రారంభించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
Posted On 2026-07-24 09:00:44
Readmore >
వంశీ ఆత్మహత్య ఘటన బాధాకరం : బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య
Posted On 2026-07-24 04:25:46
Readmore >