Posted on 2026-09-04 14:29:48
డైలీ భారత్, కామారెడ్డి :కామారెడ్డి పట్టణంలోని శ్రీనివాస్ నగర్ లో శ్రీకృష్ణ ధ్యాన మందిరంలో భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భక్తులు ఆలయ నిర్వాహకులు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుని దర్శనం చేసుకొని ఊయల ఊపుతూ ఆటపాటలతో ఆ యొక్క శ్రీకృష్ణ గురుదేవుని భక్తిశ్రద్ధలతో దర్శనం చేసుకొని కొనియాడారు, భక్తులకు తీర్థప్రసాదాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉదయం నుండి రాత్రి వరకు తదితర భక్తి కార్యక్రమాలు, కోలాటం ఊయల ఉట్టి పండుగ భజనలు ఆటలు పాటలు ఉంటాయని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీకృష్ణ వేడుకలు ఘనంగా నిర్వహించుకుందామని ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు తెలియజేశారు.
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు
Posted On 2026-09-04 03:56:31
Readmore >
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >