| Daily భారత్
Logo




జూలై 24 విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలి

News

Posted on 2026-07-23 13:29:46

Share: Share


జూలై 24 విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలి

షాబాద్ మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోట జగదీశ్వర్

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: జూలై 24న ఎస్‌ఎఫ్‌ఐ, ఎన్‌ఎస్‌యుఐ తో పాటు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ షాబాద్ మండలంలోని విద్యాసంస్థల్లో నాయకులు బంద్ నోటీసులు పంపిణీ చేశారు. బంద్‌కు ప్రజలు, విద్యార్థులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో షాబాద్ మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోట జగదీశ్వర్,ఇబ్రహీం, పాషా, ఎస్ఎఫ్ఐ నాయకులు రాము యాదవ్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

Image 1

సుజాతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో "నాకా బంధీ"... వాహనాల తనిఖీ

Posted On 2026-07-23 14:52:41

Readmore >
Image 1

జూలై 24 విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలి

Posted On 2026-07-23 13:29:46

Readmore >
Image 1

తిరుమల తరహాలో యాదాద్రిపై ప్లాస్టిక్ నిషేధం విధించాలి : మంజుల పత్తిపాటి

Posted On 2026-07-23 13:29:02

Readmore >
Image 1

చెరువులోకి దూసుకెళ్లిన కారు...ఐదుగురి మృతి

Posted On 2026-07-23 12:58:50

Readmore >
Image 1

చావుకు మోదీ కారణం... ఇట్లు భారత దేశ పౌరుడు అంటూ సూసైడ్ నోట్...

Posted On 2026-07-23 08:40:10

Readmore >
Image 1

ఆదివాసి – అడవికి ఆత్మ... మంజుల పత్తిపాటి

Posted On 2026-07-23 08:13:58

Readmore >
Image 1

తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్‌ ఆత్మహత్య!

Posted On 2026-07-23 08:08:55

Readmore >
Image 1

చీర కొనలేదని భర్తను ప్రెషర్ కుక్కర్ మూతతో బాది, ఆపై గొంతు నులిమి చంపిన భార్య

Posted On 2026-07-23 08:08:04

Readmore >
Image 1

జిల్లా జడ్జీల పదవీ విరమణ వయసు పెంపు?

Posted On 2026-07-23 08:06:18

Readmore >
Image 1

కాకినాడ షూటింగ్‌లో బాలయ్యకు మజిల్ టేర్... AIGలో చికిత్స

Posted On 2026-07-23 08:05:22

Readmore >