Posted on 2026-07-23 14:52:41
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం జిల్లా ఎస్పీ బిరుదు రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు సుజాతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు "నాకా బంధీ" తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలు, హెల్మెట్, సీట్ బెల్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులపై మోటార్ వెహికల్ (MV) యాక్ట్ కింద కేసులు నమోదు చేసి, ఫైన్లు విధించారు. నిబంధనలు అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సుజాతనగర్ ఎస్ఐ రమాదేవి, ఏఎస్ఐలు సత్యం, శివాజీ గణేష్, హెచ్సీలు నరసింహారావు, రవి, పిసీలు బాబు, మహేష్, నాగరాజు, బాలకృష్ణ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
వార్షిక తనిఖీల్లో భాగంగా తాడ్వాయి పోలీస్ స్టేషన్ను సందర్శించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-23 15:59:08
Readmore >
మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కామారెడ్డి జిల్లా పోలీసుల చర్యలు
Posted On 2026-07-23 15:56:26
Readmore >
నూతన యువతరం తో ఎమ్మార్పీఎస్ నూతన ఉద్యమ నిర్మాణప్రక్రియప్రారంభం
Posted On 2026-07-23 15:54:39
Readmore >
సుజాతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో "నాకా బంధీ"... వాహనాల తనిఖీ
Posted On 2026-07-23 14:52:41
Readmore >
తిరుమల తరహాలో యాదాద్రిపై ప్లాస్టిక్ నిషేధం విధించాలి : మంజుల పత్తిపాటి
Posted On 2026-07-23 13:29:02
Readmore >
చావుకు మోదీ కారణం... ఇట్లు భారత దేశ పౌరుడు అంటూ సూసైడ్ నోట్...
Posted On 2026-07-23 08:40:10
Readmore >