| Daily భారత్
Logo




ఉద్యోగులకు డిజిటల్ హెల్త్ కార్డులను స్వాగతిస్తున్నాం : కొండికొప్పుల రవి

News

Posted on 2026-03-20 11:26:32

Share: Share


ఉద్యోగులకు డిజిటల్ హెల్త్ కార్డులను స్వాగతిస్తున్నాం : కొండికొప్పుల రవి

డైలీ భారత్, సిరిసిల్ల: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని (EHS) ప్రారంభిస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించడాన్ని,ఉద్యోగుల ఆరోగ్య పథకానికి 1056 కోట్ల రూపాయలు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నామని  తెలంగాణ  టీచర్స్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కొండికొప్పుల రవి ఒక ప్రకటనలో తెలిపారు.రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు 421 ఎంప్యానెల్ ప్రైవేటు హాస్పిటల్లో 1,998 వ్యాధులకు చికిత్స పొందవచ్చని తెలిపారు.

Image 1

పొద్దుతిరుగుడు సేకరణకు అన్ని ఏర్పాట్లు : కలెక్టర్ గరిమ అగ్రవాల్.

Posted On 2026-04-01 17:10:33

Readmore >
Image 1

మరణంలోనూ ముగ్గురికి ప్రాణదానం చేసిన పోలీస్ సోదరుడు!

Posted On 2026-04-01 15:48:45

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, పే-బిల్ సెక్షన్‌ అధికారులు

Posted On 2026-04-01 15:43:24

Readmore >
Image 1

ప్రపంచంలోనే మొట్ట మొదటి స్పోర్ట్స్ హ్యాకథన్ క్రీడాల్లో విజయం సాధించిన కామారెడ్డి జిల్లా క్రీడా కారులను అభినందించిన జిల్లా కలెక్టర్

Posted On 2026-04-01 14:26:38

Readmore >
Image 1

కామారెడ్డిలో కొత్త సిఐ బాధ్యతలు

Posted On 2026-04-01 14:24:00

Readmore >
Image 1

లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ కృషి

Posted On 2026-04-01 14:23:00

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన ఏఎస్ఐ

Posted On 2026-04-01 14:03:43

Readmore >
Image 1

రక్తదాన శిబిరం తో ఆదర్శంగా నిలిచిన ధర్మారావుపేట గ్రామం

Posted On 2026-04-01 13:22:44

Readmore >
Image 1

ఏఎస్పీ, కామారెడ్డి కార్యాలయంలో నూతన ఛాంబర్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-04-01 13:21:20

Readmore >
Image 1

వేసవి వడగాలుల నష్టాల నియంత్రణకు చర్యలు : కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-04-01 12:55:54

Readmore >