Posted on 2026-03-20 15:57:51
డైలీ భారత్, సిరిసిల్ల: ముఖ్యమంత్రి స్వయంగా విద్యాశాఖను చూస్తున్నారు, విద్యా వ్యవస్థను అభివృద్ధి చేస్తానని చెప్తున్న సందర్భంలో విద్యాశాఖకు ఈసారి బడ్జెట్లో అధిక నిధులు కేటాయిస్తారని అందరూ ఆశించారు కానీ కేవలం 8.2% బడ్జెట్ను కేటాయించడం తో నిరాశకు లోనయ్యాం... ఈ బడ్జెట్ తో విద్యాశాఖను అభివృద్ధి పథంలో నడిపించడం సాధ్యమయ్యే పని కాదు ..కనీసం 20 శాతం బడ్జెట్ కేటాయించాలని పలు సందర్భాలలో ఉపాధ్యాయ సంఘాలు, మరియు మేధావులు డిమాండ్ చేస్తున్నప్పటికీ... ఏ ప్రభుత్వం వచ్చినా విద్యాశాఖ ప్రాధాన్యతను ప్రాథమికంగా గుర్తించడం లేదు.. విద్య ఒక్కటే దేశం యొక్క అభివృద్ధికి మూలం అవుతుంది, అలాంటి విద్యా శాఖకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇస్తే బాగుండేదని దుమాల రమానాధ్ రెడ్డి,జిల్లా అధ్యక్షులు,తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (TPTF) రాజన్న సిరిసిల్ల జిల్లా అన్నారు
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్వర్క్ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-03 18:31:55
Readmore >
నాతవరం పోలీసుల స్పీడ్ : రూ.5.6 లక్షల స్నాచింగ్, 3 గంటల్లోనే రికవరీ
Posted On 2026-07-03 18:28:35
Readmore >
10 లక్షల అప్పు కోసం భర్తను చంపాలని భార్య స్కెచ్... నిద్రలో చెవిలో విషం...
Posted On 2026-07-03 09:50:18
Readmore >
మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్
Posted On 2026-07-02 17:57:45
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..
Posted On 2026-07-02 17:51:43
Readmore >
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-02 17:42:33
Readmore >