Posted on 2026-03-20 10:27:51
డైలీ భారత్, సిరిసిల్ల: ముఖ్యమంత్రి స్వయంగా విద్యాశాఖను చూస్తున్నారు, విద్యా వ్యవస్థను అభివృద్ధి చేస్తానని చెప్తున్న సందర్భంలో విద్యాశాఖకు ఈసారి బడ్జెట్లో అధిక నిధులు కేటాయిస్తారని అందరూ ఆశించారు కానీ కేవలం 8.2% బడ్జెట్ను కేటాయించడం తో నిరాశకు లోనయ్యాం... ఈ బడ్జెట్ తో విద్యాశాఖను అభివృద్ధి పథంలో నడిపించడం సాధ్యమయ్యే పని కాదు ..కనీసం 20 శాతం బడ్జెట్ కేటాయించాలని పలు సందర్భాలలో ఉపాధ్యాయ సంఘాలు, మరియు మేధావులు డిమాండ్ చేస్తున్నప్పటికీ... ఏ ప్రభుత్వం వచ్చినా విద్యాశాఖ ప్రాధాన్యతను ప్రాథమికంగా గుర్తించడం లేదు.. విద్య ఒక్కటే దేశం యొక్క అభివృద్ధికి మూలం అవుతుంది, అలాంటి విద్యా శాఖకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇస్తే బాగుండేదని దుమాల రమానాధ్ రెడ్డి,జిల్లా అధ్యక్షులు,తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (TPTF) రాజన్న సిరిసిల్ల జిల్లా అన్నారు
మీసేవ కేంద్రాల ద్వారా విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు : సెస్ ఎండీ బిక్షపతి
Posted On 2026-04-02 03:08:24
Readmore >
పొద్దుతిరుగుడు సేకరణకు అన్ని ఏర్పాట్లు : కలెక్టర్ గరిమ అగ్రవాల్.
Posted On 2026-04-01 17:10:33
Readmore >
ఏసీబీకి చిక్కిన ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, పే-బిల్ సెక్షన్ అధికారులు
Posted On 2026-04-01 15:43:24
Readmore >
ప్రపంచంలోనే మొట్ట మొదటి స్పోర్ట్స్ హ్యాకథన్ క్రీడాల్లో విజయం సాధించిన కామారెడ్డి జిల్లా క్రీడా కారులను అభినందించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-04-01 14:26:38
Readmore >