Posted on 2026-03-20 11:27:51
డైలీ భారత్, సిరిసిల్ల: ముఖ్యమంత్రి స్వయంగా విద్యాశాఖను చూస్తున్నారు, విద్యా వ్యవస్థను అభివృద్ధి చేస్తానని చెప్తున్న సందర్భంలో విద్యాశాఖకు ఈసారి బడ్జెట్లో అధిక నిధులు కేటాయిస్తారని అందరూ ఆశించారు కానీ కేవలం 8.2% బడ్జెట్ను కేటాయించడం తో నిరాశకు లోనయ్యాం... ఈ బడ్జెట్ తో విద్యాశాఖను అభివృద్ధి పథంలో నడిపించడం సాధ్యమయ్యే పని కాదు ..కనీసం 20 శాతం బడ్జెట్ కేటాయించాలని పలు సందర్భాలలో ఉపాధ్యాయ సంఘాలు, మరియు మేధావులు డిమాండ్ చేస్తున్నప్పటికీ... ఏ ప్రభుత్వం వచ్చినా విద్యాశాఖ ప్రాధాన్యతను ప్రాథమికంగా గుర్తించడం లేదు.. విద్య ఒక్కటే దేశం యొక్క అభివృద్ధికి మూలం అవుతుంది, అలాంటి విద్యా శాఖకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇస్తే బాగుండేదని దుమాల రమానాధ్ రెడ్డి,జిల్లా అధ్యక్షులు,తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (TPTF) రాజన్న సిరిసిల్ల జిల్లా అన్నారు
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్
Posted On 2026-09-10 07:02:32
Readmore >
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >