Posted on 2026-07-02 17:51:43
తంగళ్లపల్లి పర్మిట్ రూమ్లో వినియోగదారుల ఆందోళన
డైలీ భారత్, తంగళ్లపల్లి: తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ఓ పర్మిట్ రూమ్లో గురువారం ఆందోళనకర ఘటన చోటుచేసుకుంది. మందు సేవించేందుకు వచ్చిన వినియోగదారులు మంచింగ్గా వేయించిన పల్లీలు ఆర్డర్ చేయగా, వాటిలో వేయించిన పురుగు కనిపించడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. యాజమాన్యం నిర్లక్ష్యంపై అక్కడే ఉన్న వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహార పదార్థాల తయారీలో కనీస పరిశుభ్రతా ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపించారు. ఇలాంటి నిర్లక్ష్యం వల్ల ప్రజల ఆరోగ్యాలు ముప్పులో పడుతున్నాయని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రతపై వరుసగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ ఘటన మరోసారి స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. నిబంధనలు ఉల్లంఘించి అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు విక్రయిస్తున్న సదరు పర్మిట్ రూమ్ యాజమాన్యంపై ఆహార భద్రత, ఎక్సైజ్ శాఖ అధికారులు విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్
Posted On 2026-07-02 17:57:45
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..
Posted On 2026-07-02 17:51:43
Readmore >
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-02 17:42:33
Readmore >
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >