Posted on 2026-07-03 19:36:05
పదవి విరమణ సభలో పాల్గొన్న కొత్వాల శ్రీనివాసరావు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా కొత్తూరి సంజీవరావు జిల్లా ప్రజలకు చేసిన సేవలు అనేకం అని డీ.సీ.ఎం.ఎస్ మాజీ చైర్మన్, రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాలశ్రీనివాసరావుఅన్నారు. స్థానిక సుగుణ గార్డెన్ లో శుక్రవారం జరిగిన సన్మాన సభలో కొత్వాల, సి.పి.ఓ సంజీవరావును శాలువా, బోకేలతో సన్మానించారు ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ ప్రజా సమస్యల పట్ల సంజీవరావునిత్యం స్పందించే వ్యక్తి అని కొనియాడారు. అందుబాటులో ఉండే అధికారిని ప్రజలు నిత్యం గుర్తుంచుకుంటారని కొత్వాల అన్నారు.
ఈ కార్యక్రమంలోకాల్వ ప్రకాశరావు, కొత్తపల్లి సోమయ్య, గుర్రం వెంకటరత్నం, బ్యాంక్ రాజేందర్, బూసి శ్రీను, కటుకూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి
Posted On 2026-09-11 17:11:43
Readmore >
అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్
Posted On 2026-09-11 17:09:19
Readmore >
భీక్నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్
Posted On 2026-09-11 15:57:20
Readmore >
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >