Posted on 2025-11-28 08:52:30
డైలీ భారత్ న్యూస్, రాజన్న సిరిసిల్ల:వర్షాకాలంలో విద్యుత్ స్తంభాల వలన ఎన్నో ప్రమాదాలు జరిగి అనేక ప్రాణాలు కోల్పోతున్నారు, దీనికి పరిష్కారంగా విద్యుత్ వైర్లు లేని విద్యుత్ సరఫరా ఇంటింటికి జరిగితే ఇటువంటి ప్రమాదాలను నివారించవచ్చు. దీనికి పరిష్కారంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దలింగాపూర్, మండలo ఇల్లంతకుంట విద్యార్థిని ల్యాగల శ్రీలేఖ wireless electricity అనే ప్రాజెక్టును ఈరోజు గీతానగర్ పాఠశాలలో జరుగుతున్న వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రదర్శించడం జరిగింది. విద్యుత్ ప్రవహిస్తున్న ఒక తీగ చుట్ట ఇంకొక తీగ చుట్టలో విద్యుతుని ప్రేరేపిస్తుంది అని భౌతిక శాస్త్రంలోని induced current జ్ఞానం తోటి ఒక చక్కటి ప్రాజెక్టును తయారు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు సందర్శకులను ఆకట్టుకుంది. ఈ ప్రాజెక్టుకు గైడ్ టీచరుగా ఆ పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు రొండ్ల జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్పోస్ట్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >
జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-08-01 15:44:11
Readmore >
భద్రాద్రి జిల్లా పాపకొల్లులో ఆషాడ బోనాల సంబరాలు... ఆదివారం కోట మైసమ్మకు ప్రత్యేక పూజలు
Posted On 2026-08-01 15:38:14
Readmore >
సిరిసిల్ల కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ
Posted On 2026-08-01 14:12:57
Readmore >