Posted on 2026-08-01 15:38:14
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో ఆగస్టు 2న శ్రీ కోట మైసమ్మ తల్లి ఆలయంలో ఆషాడ బోనాల ఉత్సవాలు. ఉదయం 7 గంటలకు ప్రత్యేక అభిషేకాలు
జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలోని శ్రీశ్రీశ్రీ కోట మైసమ్మ తల్లి దేవస్థానంలో ఆషాడ మాస బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
కోట మైసమ్మ తల్లి భక్త బృందం ఆధ్వర్యంలో ఈ నెల ఆగస్టు 2, 2026 ఆదివారం* ఉదయం *7 గంటలకు అమ్మవారికి మామిడి తోరణాలతో ప్రత్యేక అలంకరణ చేసి, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నారు.
ఆషాడ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించడం తెలంగాణ సంప్రదాయం. ఈ క్రమంలో పాపకొల్లు గ్రామ భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకోనున్నారు.
ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోట మైసమ్మ తల్లి భక్త బృందం అన్ని గ్రామాల భక్తులను ఆహ్వానించింది.
#Papakollu #Bonalu2026 #KotaMaisamma #Bhadrachalam #Julurupadu #TelanganaFestivals
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్పోస్ట్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >
జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-08-01 15:44:11
Readmore >
భద్రాద్రి జిల్లా పాపకొల్లులో ఆషాడ బోనాల సంబరాలు... ఆదివారం కోట మైసమ్మకు ప్రత్యేక పూజలు
Posted On 2026-08-01 15:38:14
Readmore >
సిరిసిల్ల కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ
Posted On 2026-08-01 14:12:57
Readmore >
వేములవాడలో ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లపై డీఎంహెచ్వో ఆకస్మిక తనిఖీలు
Posted On 2026-08-01 14:10:03
Readmore >
సకాలంలో రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటిన ఆర్ యస్ఐ సాయి ప్రసన్న
Posted On 2026-08-01 07:48:28
Readmore >
నాలుగు రోజుల పసికందును రూ. 5 లక్షలకు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-01 07:45:01
Readmore >