Posted on 2025-11-12 08:51:49
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాజూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామానికి చెందిన బొడ్డు సతీష్ సీఏ లో ఉత్తీర్ణత సాధించిన సందర్భంగాజూలూరుపాడు మండల మున్నూరు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు రామిశెట్టి రాంబాబు సతీష్ ను అభినందిస్తూ ఆత్మీయ ఘన సత్కారాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం స్టేట్ జాయింట్ సెక్రెటరీ బాపట్ల మురళి, మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫారం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఉసికల రమేష్, మండల మున్నూరు కాపు సంఘం కోశాధికారి రావిశెట్టి నాగేశ్వరరావు, మండల మున్నూరు కాపు సంఘ నాయకులు రోకటి రమేష్ మద్దిశెట్టి ప్రకాష్, పాపినివెంకయ్య, పాలెపు భద్రయ్య, అరిగెల నరసింహారావు, ముళ్ళపాటి అప్పారావు, పాలెపు నాగయ్య తదితరులుఈ కార్యక్రమంలోపాల్గొన్నారు.
హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య
Posted On 2025-12-06 16:17:59
Readmore >
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
Posted On 2025-12-06 16:16:40
Readmore >
అవినీతి, నిర్లక్ష్యం, అమలు కానీ హామీలు... ఇదే కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలన
Posted On 2025-12-06 15:47:25
Readmore >
ఇద్దరు భార్యలతో నామినేషన్లుఏ భార్యను సర్పంచ్ చేయాలనే సందిగ్ధంలో భర్త
Posted On 2025-12-06 15:33:03
Readmore >
సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ కల్పించండి... రద్దయిన రైళ్లను పునరుద్ధరించండి
Posted On 2025-12-06 15:32:07
Readmore >
అన్నాపాడు గ్రామానికి చెందిన డాక్టర్ బానోతు రమేష్ స్వామి సాయిరాం తండాలో ఇరుముడి కార్యక్రమం
Posted On 2025-12-06 15:30:17
Readmore >