Posted on 2025-11-12 08:51:49
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాజూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామానికి చెందిన బొడ్డు సతీష్ సీఏ లో ఉత్తీర్ణత సాధించిన సందర్భంగాజూలూరుపాడు మండల మున్నూరు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు రామిశెట్టి రాంబాబు సతీష్ ను అభినందిస్తూ ఆత్మీయ ఘన సత్కారాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం స్టేట్ జాయింట్ సెక్రెటరీ బాపట్ల మురళి, మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫారం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఉసికల రమేష్, మండల మున్నూరు కాపు సంఘం కోశాధికారి రావిశెట్టి నాగేశ్వరరావు, మండల మున్నూరు కాపు సంఘ నాయకులు రోకటి రమేష్ మద్దిశెట్టి ప్రకాష్, పాపినివెంకయ్య, పాలెపు భద్రయ్య, అరిగెల నరసింహారావు, ముళ్ళపాటి అప్పారావు, పాలెపు నాగయ్య తదితరులుఈ కార్యక్రమంలోపాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా పొతంగల్ ఖుర్ద్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలలో వినూత్న తీర్పు ఇచ్చిన ఓటర్లు
Posted On 2025-12-14 20:40:04
Readmore >
వల్లభాపూర్ గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పెరుమళ్ళ గంగయ్య గెలుపు
Posted On 2025-12-14 18:15:57
Readmore >
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో బోనీ కొట్టిన కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బస్సి సునీత
Posted On 2025-12-14 17:52:51
Readmore >
విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పై వీరంగం సృష్టించిన మద్యం మత్తులో ఉన్న ఆటో డ్రైవర్
Posted On 2025-12-14 14:54:09
Readmore >