Posted on 2025-11-12 08:51:49
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాజూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామానికి చెందిన బొడ్డు సతీష్ సీఏ లో ఉత్తీర్ణత సాధించిన సందర్భంగాజూలూరుపాడు మండల మున్నూరు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు రామిశెట్టి రాంబాబు సతీష్ ను అభినందిస్తూ ఆత్మీయ ఘన సత్కారాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం స్టేట్ జాయింట్ సెక్రెటరీ బాపట్ల మురళి, మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫారం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఉసికల రమేష్, మండల మున్నూరు కాపు సంఘం కోశాధికారి రావిశెట్టి నాగేశ్వరరావు, మండల మున్నూరు కాపు సంఘ నాయకులు రోకటి రమేష్ మద్దిశెట్టి ప్రకాష్, పాపినివెంకయ్య, పాలెపు భద్రయ్య, అరిగెల నరసింహారావు, ముళ్ళపాటి అప్పారావు, పాలెపు నాగయ్య తదితరులుఈ కార్యక్రమంలోపాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ 2026-2027 నూతన కార్యవర్గం
Posted On 2026-05-06 18:21:36
Readmore >
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు
Posted On 2026-05-05 21:49:08
Readmore >
పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
Posted On 2026-05-05 19:04:31
Readmore >