Posted on 2025-10-19 17:11:32
మీడియాకు వివరాలు వెల్లడించిన సిపి సాయి చైతన్య
డైలీ భారత్, న్యూస్ నిజామాబాద్:సి సి ఎస్ కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్ పై నిజాంబాద్ సిపి క్లారిటీ ఇచ్చారు. రియాజ్ పై ఎలాంటి కాల్పులు జరపలేదని, ప్రస్తుతం రియాజ్ ప్రాణాలతోనే ఉన్నారని స్పష్టం చేశారు.కానిస్టేబుల్ హత్య కేసులో రియాజ్ ను అదుపులోకి తీసుకున్నామని, ఆయన తెలిపారు. నిందితుడు రియాజ్ ఓ వ్యక్తితో ఘర్షణ పడుతుండగా అతనికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం ఆయనను జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. అయితే రియాజ్ను అరెస్టు చేస్తున్న సమయంలో అసిఫ్ అనే వ్యక్తితో గొడవకు పాల్పడుతుండగా ఆ పెనుగులాటలో ఆసిఫ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా రియాజ్ను అక్కడి పోలీసులు అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-01 10:40:53
Readmore >
సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న 29 వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్
Posted On 2026-02-28 21:44:48
Readmore >
యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాప్రయత్నం చేసిన వ్యక్తుల పై అట్టెంప్ట్ మర్డర్ & ఎస్సి / ఎస్టీ కేసు నమోదు
Posted On 2026-02-28 20:10:03
Readmore >
గంజాయి మత్తును నుండి యువతను కాపాడుకుందాం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-02-28 19:39:47
Readmore >