Posted on 2026-03-01 18:18:18
డైలీ భారత్, కామారెడ్డి,: కామారెడ్డి పట్టణంలో 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత వార్డ్ బాట పట్టారు. వార్డ్ పరిధిలో విధి దీపాలు పనీ చేయని స్థానంలో కొత్తగా విధి దీపాలు ఏర్పాటు చేశారు. సొంత నిధులతో వార్డ్ పరిధిలో 20 కొత్త లైట్లను ఏర్పాటు చేయడం జరిగిందని వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత తెలిపారు. పారిశుద్ద పనుల్లో సిబ్బంది నిర్లక్ష్యం చేయొద్దని, చెత్త బండి సక్రమంగా వచ్చి చెత్త సేకరణ చేయాలనీ ఆదేశాలు జారీ చేశారు. వార్డ్ జవాన్, సిబ్బంది తరుచుగా మురికి కాలువలు శుభ్రం చేయాలనీ, స్ట్రీట్ లైట్స్ సక్రమంగా వచ్చేలా చూడాలని ఎలక్ట్రీక్ సిబ్బందికి సూచించారు. వార్డ్ పరిధిలో కాకతీయ నగర్ కాలనీ, ఎన్జీవోస్ కాలనీ, సాయి సద్గురు కాలనీ లలో పర్యటించారు.ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు ఎస్ నర్సింహా చారి, శ్యామ్, మల్లికార్జున్, రమేష్ రెడ్డి, హరి నారాయణ, దేవేందర్, నందం, ఎలక్ట్రీకాల్ సిబ్బందితదితరులు, కాలనీ వాసులు పాల్గొన్నారు..
రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్
Posted On 2026-06-01 19:38:29
Readmore >
జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి
Posted On 2026-06-01 19:24:23
Readmore >
ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి
Posted On 2026-06-01 19:22:34
Readmore >
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >