Posted on 2026-03-01 18:18:18
డైలీ భారత్, కామారెడ్డి,: కామారెడ్డి పట్టణంలో 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత వార్డ్ బాట పట్టారు. వార్డ్ పరిధిలో విధి దీపాలు పనీ చేయని స్థానంలో కొత్తగా విధి దీపాలు ఏర్పాటు చేశారు. సొంత నిధులతో వార్డ్ పరిధిలో 20 కొత్త లైట్లను ఏర్పాటు చేయడం జరిగిందని వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత తెలిపారు. పారిశుద్ద పనుల్లో సిబ్బంది నిర్లక్ష్యం చేయొద్దని, చెత్త బండి సక్రమంగా వచ్చి చెత్త సేకరణ చేయాలనీ ఆదేశాలు జారీ చేశారు. వార్డ్ జవాన్, సిబ్బంది తరుచుగా మురికి కాలువలు శుభ్రం చేయాలనీ, స్ట్రీట్ లైట్స్ సక్రమంగా వచ్చేలా చూడాలని ఎలక్ట్రీక్ సిబ్బందికి సూచించారు. వార్డ్ పరిధిలో కాకతీయ నగర్ కాలనీ, ఎన్జీవోస్ కాలనీ, సాయి సద్గురు కాలనీ లలో పర్యటించారు.ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు ఎస్ నర్సింహా చారి, శ్యామ్, మల్లికార్జున్, రమేష్ రెడ్డి, హరి నారాయణ, దేవేందర్, నందం, ఎలక్ట్రీకాల్ సిబ్బందితదితరులు, కాలనీ వాసులు పాల్గొన్నారు..
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-01 10:40:53
Readmore >
సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న 29 వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్
Posted On 2026-02-28 21:44:48
Readmore >
యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాప్రయత్నం చేసిన వ్యక్తుల పై అట్టెంప్ట్ మర్డర్ & ఎస్సి / ఎస్టీ కేసు నమోదు
Posted On 2026-02-28 20:10:03
Readmore >
గంజాయి మత్తును నుండి యువతను కాపాడుకుందాం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-02-28 19:39:47
Readmore >