Posted on 2025-09-22 10:38:58
డైలీ భారత్ న్యూస్, పఠాన్ చేరు:సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ పరిధిలోని అండూర్ చౌరస్తా వద్ద సలక్పల్లి గ్రామం నుండి బైక్ పై వస్తున్న ఎందని ముత్యాలు ను అండూరు నుండి అతివేగంగా ఎదురుగా వస్తున్న స్కూటీ, ఎదురుగా వస్తున్న ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టడంతో ప్రాణాలు కోల్పోవడం జరిగింది, వివరాలకు వెళ్తే మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఎల్లాపూర్ గ్రామానికి చెందిన ఎందని ముత్యాలు వయసు 40 సంవత్సరాలు కులము ముదిరాజ్ వృత్తి వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు, వ్యక్తి వ్యవసాయ పొలానికి యూరియా కోరమండల్ బస్తాలను కొనడానికి అతని గ్రామం నుండి బయలుదేరి వస్తుండగా సో లక్ పల్లి సమీపంలోని అండూర్ చౌరస్తా వద్ద కు రాగా అండూరు నుండి స్కూటీపై అతివేగంగా అజాగ్రత్తగా స్కూటీని నడుపుకుంటూ వచ్చి పల్లె సదాశివరెడ్డి, తన బైక్ తో స్కూటీకి యాక్సిడెంట్ చేయడం వల్ల తీవ్ర గాయాలై ఎదురుగా అతివేగంగా అజాగ్రత్తగా కారు వస్తూ ఎందని ముత్యాలు కు యాక్సిడెంట్ చేయడం వల్ల అధిక రక్తస్రావం వల్ల అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినారు, అజాగ్రత్తగా అతివేగంగా వాహనాలు నడుపుతూ ముత్యాలు మరణానికి కారణమైనందున చట్టరీత్యా తగు చర్య తీసుకొని బాధితులు మాకు చట్టరీత్యా న్యాయం చేయాలని మృతుని భార్య ఎందని అమృత ఆవేదనతో వేడుకోవడం జరిగింది, అనంతరం సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన చేరుకొని ఢీకొట్టిన స్థలాన్ని పరిశీలిస్తూ కేసు రిజిస్టర్ చేసుకొని దర్యాప్తు చేస్తూ, బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామన్నారు, మాకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది.
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >